NEWS

NEWS

కెసిఆర్‌కు చెక్‌ ‌పెడుతున్న విపక్షాలు

కెటిఆర్‌, ‌హరీష్‌రావులకు కూడా .. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ ‌పట్ల  రైతుల ఆగ్రహం ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని లబాన్‌ ‌లంబాడీలు మూకుమ్మడి నామినేషన్ల దాఖలుకు సిద్ధం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి):  కెసిఆర్‌ ‌కుటుంబాన్ని ఓడించడమే )క్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వారి టార్గెట్‌లో అయిదుగురు కుటుంబ సభ్యులున్నప్పటికీ ప్రధానంగా ముగ్గురిపైన ఆ పక్షాలు ప్రత్యేక…

రైతులపై కాంగ్రెస్‌ ‌పార్టీ కక్ష కట్టింది

రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేయడం దారుణం రైతులంతా కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం సమావేశంలో హరీష్‌ ‌రావు హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుల పట్ల ఉన్న వ్యతిరేకను మరోసారి చాటుకుందని మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని.. అలాంటిది ఈ సమయంలో దాన్ని ఆపాలని కాంగ్రెస్‌ ‌పార్టీ…

దేశంలో రైతుబంధు, దళిత బంధు సృష్టించింది కేసీఆర్‌…

లక్ష కోట్లుతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌… ‌వలసల వనపర్తిని వరి పంటల పర్తిగా మార్చాం… ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌వనపర్తి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతుబంధు. దళిత బంధు పథకాలను సృష్టించింది ఈ కేసీఆర్‌ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వనపర్తి జిల్లా…

కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతు విరోధి

ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువైంది ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు ఇంటింటికీ మంచినీళ్లు నిలిపేయాలని ఫిర్యాదు చేస్తారేమో!! 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర.అక్టోబర్‌26: ‌మంత్రి కే తారక రామారావు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్‌…

సంక్షేమ పథకాల చెల్లింపులు ఆపాలని కేసీఆర్‌ ‌కుట్ర

నవంబర్‌ 2‌లోపు  పూర్తి చేయాలి • రిటైర్‌ అధికారులతో కేసీఆర్‌ ‌ప్రయివేట్‌ ఆర్మీ •నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. •పార్టీ ఆదేశిస్తే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు సిద్ధం •బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం అం‌తా చెడ్డీ గ్యాంగ్‌ •2/3 ‌మెజార్టీతో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుంది. •టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌తెలంగాణ ప్రభుత్వం…

ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి

అప్పుడే బతుకులు బాగు పడుతయి ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు… బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు.. తెలంగాణను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్‌ అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతా ఉం టాయి…ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయని తెలం గాణ…

వోట్లకోసం కాంగ్రెస్‌ ‌నీచరాజకీయాలు

MLC Kavitha

రైతుల పొట్టకొట్టడానికి సిద్ధం కాంగ్రెస్‌ను నమ్మితే రాష్ట్ర అభివృద్ధి గంగలో : ఎంఎల్‌సి కవిత నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌నాలుగు వోట్ల  కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్‌ ‌తెరలేపింది అని కవిత మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌రాజకీయ సుస్థిరత సాధించింది.. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటదన్నారు. ఐటీ డెవలప్‌మెంట్‌లో బెంగళూరును క్రాస్‌…

మీరు చెప్పే మాటలకు కాలం చెల్లింది…

షాద్ నగర్   నియోజకవర్గం  లో   కాంగ్రెస్ గెలుపు ఖాయం!!! షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కొత్తూర్ మండలం జేపీ దర్గా, ఇనుల్ నర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలు షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 26:  టిఆర్ఎస్ పార్టీ  చేస్తున్న మోసాలు,అబద్ధాలు…

అభివృద్ధికి అంకితం

ఓటేద్దాం వృధా కాకుండా వృద్ధుల నుండి ఇరవై ఒక్కేడు యువకులకు వరకు అమూల్యమైన నీ ఓటు ఆగం కానివ్వకు ప్రగతి ప్రతిభ వంతునికి పట్టం కట్టాలి అభివృద్ధిని చూసి అందించు నీ ఓటు అభివృద్ధికి నీ ఓటు ఆదర్శమవ్వాలి ఏదో.. నీ ఓటు ఏట్లేసి రావాకు ప్రగతికి నీ ఓటు పట్టమే కట్టాలి నిండు హృదయాల…

నాగుండె వాకిట్లోకి రా…..!!

ఆశలు పగిలిన గాజుకళ్ళతోఓపికసడలిన బూజుదేహంగాచింపిరి జుట్టుచివికిన బట్టల్తోఈ దేశవు ముఖచిత్రంలా నిస్తేజంగారోడ్డు మలుపులోని మెట్టపై నిర్లిప్తంగా….ఆమెఎక్కుడి నుండి వచ్చిందో తెలియదుఎందుకు అక్కడ కూర్చుందో తెలియదుదానం చేద్దామంటేయాచకురాలు కాదుసాయం చేద్దామంటేలోపలి దుఃఖమేదో తెలియదుఓదార్చుదామనుకుంటేమతి తప్పిన మనిషిసలేకాదు…. ఆమెఎండిపోయిన కళ్ళలోనే కాదుమండుతున్న గుండెలోనూశూన్యాకాశమే…ఆకలిలేదు•-కానిమాటల్తో కడుపు నిండుతోందిదాహంలేదు •కన్నీటీతో గొంతు తడువుకుంటోందిఎ కన్న పేగులకు కానిదయ్యిందో…అచ్చం దగాపడ్డ పేదతల్లిలా వుందిఆమె•ఎందుకు…