NEWS

NEWS

మనసు పోకడలు..!

అవధులు లేని ఊహాలోకంలో కళ్ళెం లేని గుర్రంలా పరుగులుతీసే మనసు.. చిత్ర విచిత్రమైన ఊహలతో కొత్తకొత్త ఆశల ఊసులతో కలలో ఇలలో కనువిందుచేస్తూ మాధుర్యాల పంటలను పండిస్తుంది ఆశల స్వప్నాలలో మరో ప్రపంచాన్ని ఊహిస్తుంది రేపటి ఆలోచనల పర్యాన్ని కలగంటుంది గత అనుభవాల అనుభూతుల్ని నెమరు వేసుకుంటూ జ్ఞాపకాల వీధుల్లో ప్రచారం చేస్తుంది భావోద్వేగాలకు స్పందిస్తూ-…

ఎన్ని‘కల’లు!

వరసలు కలిపేస్తారు వాగ్దానాలు గుపిస్తారు వైకుంఠం చూపిస్తారు ప్రేమలో తడిపేస్తారు కళ్ళబోల్లి కబురులు చెప్పేస్తారు కపట ప్రేమ లో పడేస్తారు కానుకలు అంటూ కుదిపేస్తారు నిషాను నింపేస్తారు నోట్లు ఎరేస్తారు గుడ్డి గుర్రం ఎక్కిస్తారు ఆశల ఇంద్రధనసు చూపిస్తారు సునాయాసంగా గద్దే ఎక్కేస్తారు ఆపై చుక్కలు చూపిస్తారు -గాదిరాజు రంగరాజు 8790122275

నేను పోతున్నా…

ఈ పొద్దు ఎళ్ళిపోతున్నా మల్ల ఆ దినాలు తిరిగొచ్చినప్పుడు వాటెంట వస్తా… వాటిని తెస్తా! ఎండ కన్నీళ్ళు కారుస్తోంది వాన నిప్పులు కురిపిస్తోంది పశువులు పొలిమేర దాటుతున్నయ్‌ ‌నేనుండ ఇగ… పచ్చికలను వెతుక్కుంటా అడువులకు పోతా! ఊరినిండా విగ్రహాలే మనుషుల నిండా అపోహలే పైసల కంపు మురికి కాలువలన్నీ… చెత్తల పండిన కుక్క ఏడుస్తోంది సూర్యుని…

పరిశోధనల దిక్సూచి…

ఒక జాతి చరిత్రను  భిన్న కోణాలలో, విభిన్న అంశాలతో  అధ్యయనం చేసి ఆధార సహితంగా సప్రమాణికంగా నిరూపించి విశ్లేషణాత్మకంగా  వెల్లడించే సారమే పరిశోధన.  విస్తృతంగా వచ్చిన అనేకానేక పరిశోధనల్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆ దిశగా  విశ్వవిద్యాలయాల గురుతర భూమిక ఎంతటిదో  తెలిసిపోతుంది. వేల సంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వస్తుంటే అవి ఏ అంశాల మీద,…

కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ కు వణుకు : టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి బిఆర్ఎస్ పార్టీకి వణుకు పుడుతుందని టిపిసిసి ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆమనగల్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుస్థిర ప్రజాస్వామ్య పాలన కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని…

ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉంటా

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌, అక్టోబర్‌ 26 : ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ వెన్నంటే ఉండి సేవలందిస్తానని చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పామెన భీం భరత్‌ అన్నారు.గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం…

త్రిపుర ముఖ్యమంత్రిని కలిసిన వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : ఆమనగల్లు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు జక్కు అనంతరెడ్డి గురువారం త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా ఇటీవల నియమితులయ్యారు. గురువారం ఆయన గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఇంద్రసేనారెడ్డి వెంట…

అపోహలొద్దు ఆశీర్వదించండి పరిగి ఎన్నికల బరిలో నేనుంటా

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 26: అపోహలు వద్దు,నన్ను ఆశీర్వదించండి అని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ బాబు పేర్కొన్నారు.గురువారం ఆయన ఒక ప్రకటనలో విలేఖరులతో మాట్లాడుతూ…పరిగి నియోజక వర్గ ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని,రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పరిగి నియోజక వర్గం నుండి తాను తప్పక పోటీ చేయనున్నట్లు తెలిపారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు తనను…

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్‌,అక్టోబర్‌ 26: చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ,న్యాలట, రామన్నగూడ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కాలె యాదయ్య సర్పంచ్‌లు రహీమా బేగం,లక్ష్మి, లావణ్యతో కలిసి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ పరిపాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందని,ఆయన పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు.కాంగ్రెస్…

కాంగ్రెస్ లో చేరిన సదాశివ పేట మాజీ మున్సిపల్ ఛైర్మన్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26: సదాశివ పేట మాజీ మున్సిపల్ అధ్యక్షురాలు పట్నం విజయలక్ష్మి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి జగ్గారెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ లో స్వేచ్ఛగా సేవ చేయొచ్చు అని,…