NEWS

NEWS

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బిఆర్ఎస్ కౌన్సిలర్లు పలువురు నాయకులు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామన్న నేతలు.  హస్తం పార్టీలో జొష్ నింపుతున్న చేరికలు. తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: అధికార పార్టీ టిఆర్ఎస్ నుండి పట్టణానికి చెందిన కౌన్సిలర్లు పలువురు పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు బుధవారం మంత్రి మహేందర్…

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: జగదేవపూర్ మండలంలోని మునిగడప గ్రామానికి  చెందిన మంగలి బాలమణి, కాసాని వీరప్ప అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు.విషయం తెలుసుకున్న మునిగడప గ్రామ బిఆర్ఎస్ నాయకులు బుధవారం పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.5000 వేల చొప్పున రూపాయలు  ఇరు కుటుంబాలకు 10000/- రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలలక్ష్మి…

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్,ప్రజాతంత్ర,అక్టోబర్ 25: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల చంద్రమౌళి 46 వయసు కుటుంబ సభ్యులను బుధవారం మండల రజక సంఘం నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక నాయకులు మృతుడి…

అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు:సిపి శ్వేతారెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ నెరేళ్లపల్లి శ్వేతారెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కార్యాలయంలోకేంద్ర బలగాల బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి  అధికారులు, స్థానిక ఏసీపీలతో  చెక్పోస్ట్, వెహికల్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవీఎం వివిప్యాడ్ స్ట్రాంగ్ రూమ్…

మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం అందజేత

జగదేపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : పారిశుధ్య కార్మికుల కుటుంబాలను మానవతాముర్తులు ఆదుకోవాలని మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ కె. పరశురామ్ అన్నారు. జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఇటివల బతుకమ్మ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. బుధవారం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్ గుప్త…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్

గజ్వేల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా బ్రతకాలన్నదే కేసిఆర్ లక్ష్యం కాగా , పేద ప్రజల సంక్షేమం , రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఆయన కృషిచేస్తున్నట్లు ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన గజ్వేల్ లో  విలేఖరులతో మాట్లాడారు. పేదల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా ,…

కామారెడ్డి బరిలోనే ఉంటా

కెసిఆర్‌పై పోటీ చేసి గెలుస్తా ఓటమి భయంతో బిఆర్‌ఎస్‌ ‌దుష్పచ్రారం కామారెడ్డి,ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కెసిఆర్‌ ‌పోటీచేసినా..ఎవరు వచ్చినా..కామారెడ్డి నియోజకవర్గం నుంచే పోటీ చేసి తీరుతానని  మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత షబ్బీర్‌ అలీ స్పష్టం చేశారు. తాను మరో నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారన్న వార్తలను కొట్టి పారేశారు. తన పుట్టుక, చావు కామారెడ్డితోనే ముడిపడి…

ముందుంది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో

సబ్‌స్టేషన్‌లో మొసలిని వదిలిన వైనంపై కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలు తప్పవంటూ రైతు సంఘాల ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కాంగ్రెస్‌ ‌పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారని మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు…

మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన

బ్యారేజ్‌ ‌కుంగడంలో కుట్రకోణం ఇంజనీర్‌ ‌ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన మహదేవ్‌పూర్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ ‌కుంగడంపై కేసు నమోదయ్యింది. మరోవైపు మంగళవారం కేంద్రబృందం ఇక్కడ పర్యటించి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. మహదేవ్‌పూర్‌ ‌పోలీసులు ఈ కేసు రిజిష్టర్‌ ‌చేశారు. ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు మేరకు…

సారూ .. కారూ సేఫ్‌ ..!..

బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు… ‌ప్రజల్లో కెసిఆర్‌ ‌పథకాలకే మొగ్గు అన్ని కులల్లో కూడా సిఎంకు మద్దతు మళ్లీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలనే భావన మిషన్‌ ‌చాణక్య సర్వేలో వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్‌ ‌చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్‌ఎస్‌ ‌పాలనపై సంతృప్తిని…