NEWS

NEWS

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు

  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 1: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్   శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, గంగారం గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బిజెపి…

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు తో పాటు పలు సీనియర్ నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్01: రాహుల్ జోడో  యాత్ర అనంతరం రాహుల్ గాంధీ రాక సందర్భంగా షాద్ నగర్ నియోజక వర్గం సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు గౌడ్ ఆయనతో పాటు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నవాజ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా…

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ‘మరాఠా పార్టీ’ పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ మరాఠా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అంకుష్ శివాజీరావ్ పాటిల్ మాట్లాడుతూ నాంపల్లి నియోజక వర్గం…

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 01: మెదక్.ఎంపీ,దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనను విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని,హింసతో ఎం సాధించలేరని అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించే…

సబితమ్మ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయి

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 1: మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బుధవారం కందుకూరు మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలలో బిఆర్ఎస్ అభ్యర్థి సబితా రెడ్డి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా…

ఈనెల 3న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 1: ఈనెల 3న శ్రీ సంతోషిమాత 29వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వహకులు మోని గారి సరోజా పండరినాథ్ తెలిపారు. ఈనెల 3న శుక్రవారం సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం పుణ్యవచనం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.…

పటేల్ చూపిన బాటలో పయనించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : భారత జాతీయ ఐక్యతకు కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఆయన చూపిన బాటలో నేటి యువత పయనించాలని బిజెపి రాష్ట్ర శాఖ కోశాధికారి షేక్ రేహమతుల్లా అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారతరత్న పటేల్ జయంతిని…

అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 1:  దౌల్తాబాద్ మండలంలోని  చెల్లపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందరూ వాడు కొందరి వాడు కాదు అన్నారు.ఈ రోజూ మన అందరం కలిసి మేలిసి ఉన్నాము అంటే దానికి కారణం…

మల్లారెడ్డి సమక్షంలో బీఆరెస్ లోకి యువత

  ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ శివాజీ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా నాయక్, విక్రమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో 600 మంది యువత బుధవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చేరారు . ఈ సందర్భంగా రాజానాయక్ మాట్లాడుతూ, మల్లారెడ్డి చేస్తున్న…

బిజెపి నాయకుల మాటలన్నీ అబద్ధాలే యువజన అధ్యక్షుడు  కొమ్ము ప్రశాంత్

ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : బిజెపి నాయకులు అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పోచారం బిఆర్ఎస్ యూవజన సంఘం అధ్యక్షులు కొమ్మ ప్రశాంత్ హెచ్చరించారు. పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కొమ్ము ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి నాయకులు బిఆర్ఎస్…