NEWS

NEWS

బిజెపి నాయకుల మాటలన్నీ అబద్ధాలే యువజన అధ్యక్షుడు  కొమ్ము ప్రశాంత్

ఘట్కేసర్ ప్రజాతంత్ర నవంబర్ 1 : బిజెపి నాయకులు అబద్ధాలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని పోచారం బిఆర్ఎస్ యూవజన సంఘం అధ్యక్షులు కొమ్మ ప్రశాంత్ హెచ్చరించారు. పోచారం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం కొమ్ము ప్రశాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి నాయకులు బిఆర్ఎస్…

హైసియా, మోంట్ గోమరీ కౌంటీ అవగాహనా ఒప్పందం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్(హైసియా), మేరీలాండ్లోని మోంట్ గోమరీ కౌంటీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆ సంస్థల ప్రతినిధులు బుధవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్, మోంట్ గోమరీ కౌంటీ మధ్య స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందం…

నవజాత శిశువును పీక్కుతిన్న కుక్కలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: ఏ అబాగ్యరాలు కన్నదో ఏమో కానీ నవజాత శిశువును కుక్కలు పీక్కు తిన్న సంఘటన బొల్లారం మున్సిపల్ పరిధిలోని గాంధీ నగర్ లో చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అప్పుడే పుట్టిన శిశువును ఒక బ్యాగులో తెచ్చి చెట్ల పొదల్లో…

పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 1: అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించాలని, అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు.బుధవారం అమీన్ పూర్ లో…

సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి

జగదేవపూర్,ప్రజాతంత్ర, నవంబర్ 1: సంక్షేమ ఫలాలే సీఎం కేసీఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి ని చేస్తాయని రాష్ట్ర కార్యదర్శి ఎలివేటి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.బుధవారం ప్రసిద్ధి పుణ్య క్షేత్రమైన శ్రీ కొండచమ్మ ఆలయం వద్ద టిఆర్ఎస్ ప్రచార రథం వారి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా…

హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: హత్యా రాజకీయాలకు చిరునామా కాంగ్రెస్ పార్టీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డిలు విమర్శించారు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడిని వారు ఖండించారు.బుధవారం రామచంద్రాపురం పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్…

19 నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : అణచివేత, అవమానాలు, నిరాధారణకు గురైన తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీకి ప్రజాసైన్యం పార్టీ, తమ అనుబంధ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని జాతీయ అధ్యక్షులు వేములవాడ రాజ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ…

గ్రామా గ్రామాన విస్తృతంగా ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 1 : కందుకూరు మండలంలో మంత్రి సబితా రెడ్డి విజయం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ప్రతి గడపగడపకు తిరుగుతూ టిఆర్ఎస్ చేసిన చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి సబితా రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.ఒక్కో గ్రామంలో ఒక్కోరకంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు.సబితా…

మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 1: మంచాల మండలం నుండి ఆరుట్ల గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు వార్డు సభ్యులు తోపాటు వెయ్యి మంది కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.   ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో త్వరలో బిఆర్ఎస్ పార్టీ నుండి భారీ…

కాంగ్రెస్ హయాంలోనే పేదల సంక్షేమం అభివృద్ధి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: కాంగ్రెస్ హయంలోనే  పేదల సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బియ్యాన్ని మనొహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూర్ నియోజకవర్గం యాలాల్ మండలం  అక్కంపల్లి లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారా సమావేశానికి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ…