NEWS

NEWS

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసారు. గురువారం ఉదయం లెనిన్ నగర్ కట్ట మైసమ్మ ఆలయం ముందు బిఅర్ఎస్ పార్టీ  ప్రచార రథాలను సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి, తిరిగి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్…

బిజెపి నాయకులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడం సరికాదు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: బిజెపి నాయకులకు,కార్యకర్తలకు పోలీసులు బైండోవర్ పేరిట నోటీసులు ఇవ్వడం సరికాదని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి అన్నారు.పార్టీ శ్రేణులకు బైండోవర్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో…

వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 2: వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో బంగారు పథకం సాధించిన రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలం,బాచుపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బంగారు పథకాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించాడు.దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 26 తేది నుండి 31 తేది వరకు జరిగిన వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్…

క్రీడల్లో ప్రతిభ చాటిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 2: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని విద్యార్థులు క్రీడా పోటీలలో తమ ప్రతిభ చాటి అసాధారణ విజయాలను సాధించారు. స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని బీఏ సెక్షాలజీ విద్యార్థిని అనఘా పాయ్ ప్రతిష్ఠాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ – 2023 మహిళల డబుల్స్ విభాగంలో మూడవ స్థానాన్ని…

నేటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: శాసనసభ ఎన్నికల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం నేటి నుండి ప్రారంభం కానుందని తాండూరు ఆర్డీవో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు గురువారం మీడియాతో తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు  నేటి నుంచి ఈనెల 10వ తేది వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ…

9000 వేల కోట్లతో పటాన్ చెరు ప్రగతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 2: గత పది సంవత్సరాలలో పటాన్ చెరు నియోజకవర్గాన్ని 9వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసి పేదోడి జీవితంలో కొత్త వెలుగుల నింపామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి లో…

బీసీ సిఎం ప్రకటించిన బిజెపికి సంపూర్ణ మద్దతు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 02 : తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని బిజెపి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బిజెపికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలుపుతుతామని ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఛైర్పర్సన్ ఎం.భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్…

రిమ్మనగూడలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న చైర్మన్ మాదాసు శ్రీనివాస్

గజ్వేల్, ప్రజాతంత్ర, నవంబర్ 2: గజ్వేల్ మండల రిమ్మనగూడా గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ మాట్లాడారు.మంచి పనులెన్నో చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను మనం అందరం గెలిపించాలని కోరడం జరిగింది.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా కేసీఆర్  ను…

21కేసులు నమోదు:సిపి శ్వేతారెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు,రాజకీయ విద్వేషాలు  రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని, ఐటి చట్ట ప్రకారం 21  కేసులు నమోదు చేయడం జరిగిందనీ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి తెలిపారు.ఈ…

పట్టణ అన్ని వార్డుల కంటే 24వ వార్డులో అధిక పోలింగ్ శాతం కావాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: మనకు ప్రత్యర్థితో పోటీ కాదు.. మెజారిటీతోనే పోటీ ఉంటుందని, సిద్దిపేట పట్టణ 24వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు తో కలిసి వార్డుస్థాయి భూతు కన్వీనర్లు,వంద ఓట్ల ఇoన్చార్జులు,పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. సిద్దిపేట భారస అభ్యర్థిగా, మంత్రి  తన్నీరు హరీశ్…