NEWS

NEWS

సబితమ్మ మద్దతుగా పలువురు బి. ఆర్ ఎస్ లో చెరిక

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, నవంబర్ 02: తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తునాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.సోమవారం మహేశ్వరం నియోజకవర్గానికి గంగపుత్ర సంఘం నాయకులు మంత్రి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి బి…

బీఅర్ఎస్ తోనే ప్రజలకు సుపరిపాలన

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: రాష్ర్టంలో బీఆర్ఎ తోనే ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి అన్నారు. పట్టణం లోని 1, 24 వర్డులో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకుంటున్నట్లు…

బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న చేరికల పర్వం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి గురువారం బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో 20వ వార్డు కు చెందిన సుమారు 30 మంది యువకులు టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు…

చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి ప్రభుత్వ విప్  ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్2: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గం మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

పేదంటి వారి సొంతిటి కళను నెరవేర్చని మంచి రెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 2 :పేదంటి సొంతిటి వారి కళను నెరవేర్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనకు అవసరమా అని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ ఆరోపించారు.గురువారం ప్రజాతంత్రతో  మాట్లాడుతూ,2018లో కొంగర కలాన్ లో ఇల్లు లేని వారికి డబల్ బెడ్ రూమ్లు కట్టి ఇస్తున్నామని…

అంగరంగ వైభవంగా విగ్రహాల తరలింపు

  సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: సిద్దిపేటలోని చర్విత మెడోస్ లో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతరువుగా మారనుందని దత్తక్షేత్రం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కుప్పా శ్రీపాద శర్మ అన్నారు.  నంగునూరు మండలం క్షేత్ర రాంపూర్ లోని శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రం నుండి  స్పటిక లింగం,  దత్తాత్రేయ స్వామి  విగ్రహాలు దత్త…

హరీష్ రావుకు కుల సంఘాల మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: నంగునూరు మండలంలోని జేపితండా గ్రామస్తులంతా ,తిమ్మాయిపల్లి, భాషాగూడేం గ్రామంలో రెడ్డి, ముదిరాజ్, యాదవ, నాయిబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, ఎస్సీ కుల సంఘాల ఆధ్వర్యంలో  మంత్రి హరీష్ రావుకు మద్దతు తెలుపుతూ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి,…

గుర్తింపు పొందిన పార్టీల నేతలతో కలెక్టర్ సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల సమీకృత జిల్లాకార్యలయా సముదాయంలోనికాన్ఫరెన్స్ హల్ లో గుర్తింపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో గల దుబ్బాక నియోజకవర్గంలో 3,  గజ్వేల్ నియోజకవర్గంలో…

మాదిగల యుద్ధభేరి సభను జయప్రదం చేయండి 

చిన్నకోడూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి 25శాతం సీట్లు కేటాయించాలని టిఎస్ ఎంఆర్పిఎస్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు కట్కూరి పర్శరాములు కోరారు. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరుగబోయే మాదిగల యుద్ధభేరి సభ కరపత్రాన్ని చిన్నకోడూరు మండల…

కట్ట మైసమ్మ అమ్మ వారికి సబితారెడ్డి ప్రత్యేక పూజలు ఎన్నికల ప్రచార రథాల ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని కట్ట మైసమ్మ అమ్మవారిని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకొని, అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రచార రథాలను ప్రారంభించారు. గురువారం ఉదయం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కట్ట మైసమ్మ అమ్మ వారిని దర్శించుకొని,…