NEWS

NEWS

జిన్నారం మండలంలో ప్రచారంలో దూసుకెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర,నవంబర్ 1: బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మద్దతుగా జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్,వెంకటేశం గౌడ్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ, గూడెం కల్పన మధుసూదన్ రెడ్డి, నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి,గూడెం సంతోష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్…

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

గజ్వెల్, ప్రజాతంత్ర, నవంబర్ 1: తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేసారు. ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఇందుకు వేదికగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో…

సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

– కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర – మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది.రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి…

మైనార్టీల జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 1:  76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  బుధవారం గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రైవేట్…

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్..

శత చండీయాగం నిర్వహించిన సీఎం కేసీఆర్.. లోక కల్యాణార్థం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం వారి వ్యవసాయ క్షేత్రంలో శతచండీయాగమునిర్వహించారు.శతచండీ యాగములో భాగంగా.. గురు, దేవతా ప్రార్థన, మహా సంకల్పం, గణపతి పూజా, స్వస్తి పుణ్యాహవాచనము, ఆచార్యాది ఋత్విగ్వరణము యాగశాలా సంస్కారము, గో పూజా, సహస్ర మోదక గణపతి హోమము, ఆదిత్యాది నవగ్రహ హోమము,…

బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కి మద్దతు తెలిపిన విశ్వకర్మలు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి తాండూరు నియోజకవర్గం లోని విశ్వకర్మలు తమ మద్దతును తెలియజేశారు. బుధవారం  తాండూర్ నియోజకవర్గం లోని విశ్వకర్మలు పెద్ద ఎత్తున గాజీపూర్ మాజీ సర్పంచ్,మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తో సమావేశమయ్యారు. ఈ…

బీజేపీకి రాజీనామా చేసి బిఆర్ ఎస్ లో చేరిన సిద్దిపేట పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఇంద్రారాణి

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ఇంద్రా రాణి బీజేపీ పార్టీ కి రాజీనామా చేసి తన అనుచరులతో మంత్రి హరీష్ రావు  సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సిద్దిపేట…

ఔర్ ఏక్ దక్కా దేడ్ లాక్ పక్కా

సిద్దిపేట ప్రజల గౌరవాన్ని పెంచిన మీకు మెజారిటీలో పోటీ పడతాం.  మాకు 5ఏళ్లుగా అభివృద్ధి చేసారు… అండగా ఉన్నారు. ఈ నెల రోజులు మీ గురించి కష్టపడతాం. మేము పోటా పోటీగా ప్రచారం చేస్తాము. ముక్తకంఠంతో నినదించిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు. సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: రాష్ట్రంలో చీడ పురుగులు పట్టి తిరుగుతున్నాయి……

మళ్లీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కే పట్టం కట్టండి

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే పల్లె రోహిత్ రెడ్డికి పట్టం కట్టి పట్టణాన్ని సమస్యలు లేని తాండూర్ గా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూరు మున్సిపల్ 8వ వార్డ్ లో వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్…

మా మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికే

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 1: మా పూర్తి మద్దతు బిఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి ఇస్తామని, బీసీ రిజర్వేషన్లపై స్పందించని జాతీయ పార్టీలకు ఎన్నికల్లో  మద్దతు ఇచ్చేది లేదని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యు లు రాజ్కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఓ హోటల్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్…