NEWS

NEWS

హత్య రాజకీయాలను ఖండించిన సిద్దిపేట జిల్లా ట్రస్మ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1:  సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్య ప్రయత్నాన్ని సిద్దిపేట జిల్లా ట్రస్మా సభ్యులు వ్యతిరేకించారు.  హత్య ప్రయత్నానికి సహకరించిన వారు ఎంతటి వారైనా వారికి శిక్ష పడేలా చేయాలని సభ్యులు కోరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. …

సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష

గజ్వెల్, ప్రజాతంత్ర, నవంబర్ 1: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సంక్షేమ కార్యక్రమాలే మళ్ళీ మూడోసారి అధికారంలోకి వచ్చేలా చేస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు.బుధవారం గజ్వేల్ మండలం కోడకండ్ల గ్రామంలో భారస మండల అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో ఇంటింటి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …

విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

అదానీని కాపాడడం కోసమే ట్యాపింగ్‌ ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 31 : ‌విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని కాంగ్రెస్‌ ‌నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని కాపాడడం కోసమే కేంద్రం ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేస్తుందని, ఆపిల్‌ ‌నుంచి వొచ్చిన ఈమెయిల్స్…

ప్రభాకర్‌ ‌రెడ్డిపై దాడిపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నారు

చిల్లర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారు: మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఎం‌పీ కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్ష నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. సీనియర్‌ ‌నాయకులు కూడా చిల్లర మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు.…

రాష్ట్రం మొత్తం చూపు…కామారెడ్డి వైపు

గంప గోవర్ధన్‌ ఆహ్వానం మేరకే కామారెడ్డిలో సిఎం పోటీ కొడంగల్‌లో చెల్లనిది కామారెడ్డిలో చెల్లుతావా? కెసీఆర్‌ ‌ప్రభుత్వ పథకం అందని కుటుంబం లేదు గజ్యా నాయక్‌ ‌తండాలో కార్యకర్తల సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ఇం‌కా సాక్షాలు కావాలా రాహుల్‌ : ఎం‌పి కొత్త ప్రభాకర్‌పై దాడిపై మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ కామారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31…

పాలమూరుకు పునర్జీవం పోసిన కేసిఆర్‌

గత కాంగ్రెస్‌ పాలనలో పాలమూరు భూములు ఎటు చూ సిన రేగి కంప, తంగెడు చెట్లు రాళ్లు రప్పలతో నిండి పోయి దర్శన మిచ్చేవి ఆ కాలంలో మారుమూల ప్రాం తాలకు బస్సు సౌకర్యం ఉండేది కాదు పక్క ఊరు వెళ్ళాలి అన్న నడుచు కుంటూ వెళ్లే వాళ్లు వెళ్తున్న సమయంలో దాహము వేస్తే ఆ…

అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు

ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వొస్తారు.. మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్‌ 31: ఎన్నికలు రాగానే కల్లబొల్లి మాటలు చెప్పేవారు వస్తుంటారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి, మంత్రి పిసబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌ ‌ను చూసి, కారు గుర్తుకు…

ఎన్నికల పట్ల ప్రజల ఉదాసీనత పనికిరాదు

‘‘‌గత తొమ్మిది సంవత్సరాలుగా  ఉద్యోగం లేక నిరుద్యోగులు,సంపాదన లేక చిరు వ్యాపారస్తులు, గిట్టుబాటుకాని వ్యవసాయంతో రైతులు, ఎదుగు బొదుగూ లేని కార్మికులు, నీచమైన విద్య వ్యవస్థతో విద్యార్థులు, భరోసా లేని అసంఘటిత రంగ వృత్తిదారులు, దుర్మార్గ కరమైన విధానాలతో నిండా మునిగిన చేనేతలు ఇలా అన్ని రంగాలలో దారిద్య్రం తాండవిస్తుంది. రైతులకు ఇన్పుట్‌ ‌సబ్సిడీ, ప్రాంప్టు…

వొచ్చేసింది మానిఫెస్టో ఫెస్టివల్‌

ఐదు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ప్రారంభ మయ్యింది. హామీల వరదలు ప్రజ లను తాకు తున్నాయి. అన్నీ పార్టీలు మేనిపె •స్టోలను విడుదల చేస్తు న్నాయి. అసలు మేని ఫెస్టో అంటే ఏమిటి..? సుప్రీంకోర్టు మేని ఫెస్టోల విషయలో ఇచ్చిన మార్గ దర్శ కాలు ఏమిటి..? మొదలైన వాటి కోసం పరిశీలిద్దాం. మేనిఫెస్టో అంటే… .?…

పొత్తుల పేరుతో టిజెఎస్‌ ‌మనుగడ ప్రశ్నార్థకం..

చెయ్యి గుర్తుతో మరోసారి చెయ్యి కలిపిన అగ్గిపెట్టె పార్టీ అగ్గి రాజేయకుండానే పోటీనుండి నిష్క్రమించడాన్ని వీర తెలంగాణ అభిమానులకు మింగుడు పడకుండా ఉంది.  కనీసం ఒక్క స్థానంలోనైనా పోటీ చేయనప్పుడు ఇక రాజకీయ పార్టీగా కొనసాగడం దేనికన్న ప్రశ్న ఎదురవుతున్నది. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకూడా ఈసారికి తెలంగాణలో పోటీ లేదంటూ ఆ పార్టీ తీసుకున్న…