NEWS

NEWS

నాడు మూసివేతలు నేడు ప్రారంభోత్సవాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్ చెరు మండలం పాటి…

నామినేషన్ వేసిన ధర్మ సమాజ్ పార్టీ అభర్థి

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుండ్రపల్లి అమరేందర్ మంగళవారం ధర్మ సమాజ్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం వేయడం జరిగిందని అమరేందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గాన్ని నేటి వరకు అగ్రకులాలే రాజ్యమేలుతున్నాయని అన్నారు.నూటికి 90 శాతం ఉన్న బిసి,ఎస్సీ,ఎస్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు.అందుకే ధర్మసమాజ్ పార్టీ…

కులవృత్తులకు పెద్దపీట వేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉనికి కోల్పోతున్న కుల వృత్తులకు జీవం పోసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ లో ఏర్పాటుచేసిన నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు…

తెలంగాణకు బిఆర్ఎస్ తోనే భవిష్యత్ ఉంది బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారనీ ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం మల్లాపూర్ డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీలో మొహిన్ బాయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి…

బండలగూడ లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఇంటింటి ప్రచారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: టిఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరపున బండలగూడలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ ఇంటింటి కి తిరిగి కారు గుర్తు కు ఓటు వెయ్యాలని ప్రజలను అభ్యర్ధించారు. బండలగూడ లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి  గత తోమిదేండ్లలో యాభై కోట్ల రూపాయల అభివృద్ధిని చేశారని, గతంలో బండలగూడ ప్రాంతమంతా…

ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రెస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 : తమ ప్లాట్లను ఆక్రమించి, తమను వేధిస్తున్న మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి, అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల మాజీ ఎమ్మెల్సీ, కె.ప్రేమ్ సాగర్ రావుపై కాంగ్రేస్ అదిష్టానం చర్యలు తీసుకోవాలని కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉపాధ్యక్షులు వి.సత్యనారాయణ డిమాండ్ చేశారు.…

న్యాయస్థానాలు కేసుల విషయంలో జాప్యం చేయరాదు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 : న్యాయస్థానాలు బాధితుల కేసుల విషయంలో జాప్యం చేయరాదని మానవ హక్కుల కార్యకర్త జి.స్వర్ణ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తన మెడికల్ నెగ్లీజెన్సీ కేసు విషయంపై ఖైరతాబాద్ కన్జ్యూమర్ కోర్టులో మాట్లాడినందుకు పెనాల్టీగా తమ కేసును న్యాయమూర్తి మరో నెల పొడగించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు…

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బీఆర్ఎస్ వార్డు సభ్యులు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో  బీఆర్ఎస్ వార్డు సభ్యులు చేరారు. కొండాపూర్ మండలం లోని గోటిలాగుంట, మాచెపల్లి, దొబ్బకుంట గ్రామాల బీఆర్ఎస్ వార్డు మెంబెర్ లు, నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి  ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆహ్వానించారు.…

కసిరెడ్డి నారాయణరెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ .. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొంది .. ఎమ్మెల్యే కావాలనే దురాశ, దుర్బుద్ధితో ఓర్వలేక ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి చేసి తీరా టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ను కొనుగోలు చేసి..?  బిఆర్ఎస్ పార్టీని…

బి ఫామ్ అందుకున్న సురేష్ కుమార్ షెట్కార్ కూతురు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 7: నారాయణఖేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ కుమార్ షెట్కార్ ను అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.మంగళవారం బి ఫామ్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్ ఠాగూర్ గారి చేతులు మీదుగా సురేష్ కుమార్ షెట్కార్ కూతురు నేషనల్ స్పోక్ పర్సనల్ డాక్టర్ గిరిజ షెట్కార్ కు…