మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కడ్తాల మండలంలోని మక్త మధారము గ్రామంలో మృతి చెందిన ఆమంచ లింగం అంబానీ కుటుంబాన్ని జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి రూ. 5వేలు అందజేశారు. అదేవిధంగా సిరిగిరి రవిందర్ కుటుంబలను పరమర్శించి రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు, లింగం రైతుబీమా ఎందుకు ఆలస్యం అయిందో వ్యవసాయ…









