NEWS

NEWS

మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 :  కడ్తాల మండలంలోని మక్త మధారము గ్రామంలో మృతి చెందిన ఆమంచ లింగం అంబానీ కుటుంబాన్ని జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి రూ. 5వేలు అందజేశారు. అదేవిధంగా సిరిగిరి రవిందర్  కుటుంబలను పరమర్శించి రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు, లింగం రైతుబీమా ఎందుకు ఆలస్యం అయిందో వ్యవసాయ…

బిఆర్ఎస్ పార్టీలో చేరిన వడ్డెర సంఘంనాయకులు కార్యకర్తలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 7: శేరిలింగంపల్లి నియోజక వర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండ కి చెందిన వడ్డెర సంఘం  నాయకులు, కార్యకర్తలు   యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మంగళవారం ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్ ఆధ్వర్యంలో  కార్పొరేటర్  దొడ్ల వెంకటేష్ గౌడ్ …

అందెల శ్రీరాములు సమక్షంలో పలువురు బి జె పి లో చేరిక

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 07:ప్రదాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకుఆకర్షితులై బి జె పి పార్టీలో  చేరారు.మహేశ్వరం బి జె పి ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో ఎన్ డి తండా పంచాయతీ పరిదిలో  డి జి తండా కు చెందిన పలువురు  బి జె పి పార్టీలో…

మైసిగండిలో బిజెపి కార్యాలయం ప్రారంభం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని బిజెపి సీనియర్ నాయకులు సభావత్ దుద్య నాయక్, సభావట్ రాందాస్ నాయక్, కేతావత్ రెడ్యా నాయక్ లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, మోహన్ రెడ్డి, శంకర్ నాయక్, మాన్య నాయక్, సాయిలాల్ నాయక్, చందన్…

సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరిందనేది వివరించడమే కాకుండా ప్రతిపక్షాల ఆరోపణలు, విష ప్రచారాలు, విమర్శలను తిప్పికొట్టాలని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా ముందుకు సాగాలని ఎల్బీనగర్…

మధన్నే మా ఎమ్మెల్యే అని అంటున్న ప్రజలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ చేపట్టిన పాదయాత్ర ముచ్చటగా మూడో రోజుకు చేరుకుంది. అచ్చట, ఇచ్చట, ఎచ్చటైనా ఒకటే ముచ్చట. మధన్నే మా ఎమ్మెల్యే అని ప్రజలు అంటున్నారు. మంగళవారం మధు యాష్కి గౌడ్ పాదయాత్ర ప్రారంభంలో అమరుడైన శ్రీకాంత్ చారి, ప్రొఫెసర్ జయశంకర్,…

వేల కోట్లతో  అభివృద్ధి చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది ఎమ్మెల్యే దేవిరెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7: గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరగని రీతిలో  నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో కారు…

సివిల్ సప్లై, ఎఫ్.సీ.ఐ అధికారులతో మిల్లర్ల వేల కోట్ల కుంభకోణం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 :  సివిల్ సప్లై, ఎఫ్ సీఐ అధికారులతో కుమ్మక్కయ్యి మిల్లర్లు వేల కోట్ల ధ్యాన్యాన్ని తమిళనాడు కేంద్రంగా ఇతర దేశాలకు, రాష్ట్రాకు తరలిస్తున్నారని కన్సల్టేటివ్ కమిటీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సత్యమూర్తి ఆరోపించారు. దీంతో వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు…

సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గంలో పట్లోళ్ల సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులతో,కార్యకర్తలతో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేశ్వరం గడ్డపై సబితా రెడ్డి 2…

మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీల అభివృద్ధి సాధ్యపడుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ శివారెడ్డిపేటకు చెందిన ఎక్బాల్ షాబీర్ సోదరులతో పాటు పలువురు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.…