NEWS

NEWS

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారనీ, అందు నాంది గజ్వేల్‌ కావాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ..సిఎం కేసీఆర్‌ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ…

ఇక్కడ నేను గెలిస్తే గజ్వేల్‌ ప్రజలు గెలిచినట్టు…  :ఈటల రాజేందర్‌

గజ్వేల్‌లో తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్టేనని గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రాజేందర్‌ మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాననీ, గజ్వేల్‌కు కేసీఆర్‌ పరాయి వ్యక్తిగానీ, తాను కావని,…

24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్‌ నామినేషన్‌ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ ది..24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ చెబుతుండు…నేను సూటిగాసవాల్‌ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌ స్టేషన్‌ కైనా వెళదాం.నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్‌ నామినేషన్‌…

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ విమర్శలు రాహుల్‌ గాంధీ ధరణిని తీస్కపొయి బంగాళాఖాతంలో…

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు.  కల్వకుర్తి నియోజకవర్గ తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి, మెదక్ పల్లి, రాంపూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అబివృద్ధి జరుగుతుందని…

ఎబివిపి కందుకూరు నూతన నగర కమిటీ

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కందుకూరు నగర కార్యదర్శిగా కందుకూరు మండలం అన్నోజిగుడ గ్రామానికి చెందిన డిల్లి భాను ప్రసాద్ నియమితులైనారు.కందుకూరు నగర ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో నిర్వహించడం నిర్వహించినట్లు భానుప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.అనంతరం నగర నూతన కమిటిని ప్రకటించడం జరిగిందన్నారు.ఈ సంధర్బంగా ఎబివిపి రాష్ట్ర వర్కింగ్ కమిటీ…

అమ్మవారి ఆశీస్సులతో  ప్రచారం బాగా సాగాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరిని చల్లగా చూడాలని, ప్రచారం బాగా సాగాలని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం రామంతపూర్ మెయిన్ రోడ్ లోనీ  శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం లో  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి…

అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 7: బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి రాగనే అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల బీమా వసతి కల్పించడం జరుగుతుందని, దీంతో దాదాపు 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం కోసం…

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బీం భరత్ కే బీఫామ్ అందింది

ప్రజాతంత్ర చేవెళ్ళ డివిజన్ నవంబర్ 07: చేవెళ్ల బీఫామ్ ఎవరికి ఇస్తారొనన్న ఉత్కంఠకు తెరపడింది.చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ కు కాంగ్రెస్ బీఫామ్ రాదని గత రెండు రోజులుగా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లలో తెగ ప్రచారం అయిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం నాడు ఏఐసిసి తెలంగాణ…

ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 7: ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూర్ నియోజకవర్గం..బషీరాబాద్ మండలం..రెడ్డి ఘనపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నారాయణ మహారాజ్ మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం అంటే కాంగ్రెస్ పార్టీనే అసలు చిరునామా అన్నారు.…