NEWS

NEWS

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమ్మితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ‌విమర్శలు పెద్దపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 :…

బిజెపి అధికారంలోకి వొస్తే బిసి సిఎం..

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చని బిఆర్‌ఎస్‌ ‌నీళ్లు, నిధులు, నియామకాలపై మోసం బిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌నాణానికి బొమ్మాబొరుసు లిక్కర్‌ అవినీతిలో ఎవరినీ వొదిలి పెట్టేది లేదు పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేని రాష్ట్ట్ర ప్రభుత్వం అవినీతి బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయం పేదలకు మరో పదేళ్లు ఉచిత రేషన్‌ ‌హైదరాబాద్‌ ‌బిసి ఆత్మగౌరవ సభలో మోదీ…

గిరి గీసిన ముక్కోణపు పోరులో గెలుపెవరిది?

ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు తిరుగులేదని, కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని అనుకుంటోంది. ఎఐఎం కూడా రాష్ట్ర పాలనలో తన భాగస్వామ్యం ఉండేలా చూడాలంటే గెలుపు ప్రధానమని భావిస్తోంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఈ గెలుపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి…

ఈ కాలపు ద్రౌపది ఒంటరి కాదు ..!

వార్తల ముఖ్యాంశాలలో ఉద్దేశపూర్వకంగా ద్రౌపది ‘చీరహారన్‌/వస్త్రాహారం’ గురించి నొక్కి చెప్పడం ద్వారా వాటి మధ్య సమాంతరాన్ని గీయడం ఒక అద్భుతమైన సారూప్యతగా మనకు అనిపించవచ్చు. కానీ, 2024 లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలివిగా మనకి వారికి మధ్య వాళ్ళు గీసిన విభజన రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు కంటికి కనిపించని కుట్రలెన్నో…

ప్రవీణ్‌ సార్‌ ప్రభావమెంతా ..?

తెలంగాణ  ఎన్నికల్లో  చిన్న పార్టీలన్నీ తలో దిక్కు చేరిపోతున్నాయి.పొత్తులు లేకపోతే పోటీ నుంచి విరమించుకోవడం వంటివి చేస్తున్నాయి. కానీ బహుజనసమాజ్‌ పార్టీ మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. ఒంటరిగా పోటీ చేస్తోంది. కనీసం వంద స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. తెలంగాణ బిఎస్పీకి ఊతంగా నిలిచిన ఐపిఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ ఏ మేత్రకు ప్రభావం…

‌మట్టికిచ్చిన మాట కోసం తెలంగాణ పార్టీ గెలవాలె..!

తెలంగాణ సాధించి తొమ్మిదిన్నరేండ్లు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన చింతమడక బిడ్డ, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అం‌దించిన సుపరిపాలన పై తెలంగాణ సమాజం తీర్పు ఇవ్వడానికి సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది.అధికారంలో ఉండి ప్రజా ఆశీర్వాద సభలో తన పరిపాలనపై ప్రజల తీర్పు కోరడం భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేదు.అటువంటిది మొదటి సారిగా…

దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి తెలంగాణలో మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే… మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలలో రాజకీయంగా పరిమితి చెందలేదని, ఎన్నికలు రాగానే ఆగమాగం అవుతూ అఙవండాలు, ఆరోపణలు సంధిస్తు రాజకీయ…

నేడు కేంద్రం సింగరేణిని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తుంది

నాడు సమైక్య పాలకులు అప్పుల కింద 49 శాతం కేంద్రానికి కట్టబెడితే… సంస్థ తెలంగాణకు కొంగు బంగారం కాంగ్రెస్‌ హాయంలో కరెంట్‌, త్రాగు, సాగునీరు లేదు సూటు కేసులు, డబ్బు సంచులు కావాలా…అభివృద్ధి కావాలా? బాల్క సుమన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి మందమర్రి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు…

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా రాజకీయ పార్టీల సీట్ల…

కేసీఆర్‌ వచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందనీ వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అంటేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. మన చంటి లోకల్‌. మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి ఇంచార్జ్‌ ల సమావేశంలో మంత్రి హరీష్‌ రావు ఆందోల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : సీఎం అభ్యర్థులు…