NEWS

NEWS

మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 8: మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని గత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్…

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తోనే అన్ని వర్గాల అభివృద్ధి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : కేంద్రం, రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ అన్నారు. బుధవారం ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీపాతి…

కారు గుర్తుకు ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 8: మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఓటు…

వందేళ్ళ ప్రగతిని పదేళ్లలో చేసి చూపించాం

గడపగడపకు అభివృద్ధి వివరించండి ప్రతి కార్యకర్త నాయకుడే పది యేళ్లు కానరాని నాయకులు నేడు ఉద్దరిస్తామంటూ బయలుదేరుతున్నారు కుక్కలు చింపిన విస్తరాకుల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రజల మనిషి మహిపాల్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వర్ అభివృద్ధిని కొనసాగిద్దాం సంక్షేమాన్ని ఆశీర్వదిద్దాం శాసనమండలి మాజీ…

ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 8: ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎవరు ఇవ్వనని పదవులు ఆర్య వైశ్యులకు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలిచి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం…

జైపాల్ యాదవ్ గెలుపు కోసం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహిళల పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 :  కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో గెలుపొందాలని కోరుతూ కడ్తాల్ మండలంలోని పోచమ్మ గడ్డ తండా గిరిజన మహిళలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని…

అమనగల్లులో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 :  టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయం వద్ద రాములు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి బాణాసంచా కాల్చారు. రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు,…

నామినేషన్ దాఖలు చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : కల్వకుర్తి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ బుధవారం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా రాష్ట్ర మిషన్ భగీరథ పథకం వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ…

నామినేషన్ దాఖలు చేసిన బి ఆర్ ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : కల్వకుర్తి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ బుధవారం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా రాష్ట్ర మిషన్ భగీరథ పథకం వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ…

ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్‌లో 2 వేల మంది క్రీడాకారులు పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 08 : గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్‌ లో హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, చెస్, త్రోబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్‌లలో 2000 మందికిపైగా అథ్లెట్లు పోటీపడ్డారని ఎస్ఎఫ్ఏ నిర్వాహకులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల పట్ల యువ క్రీడాకారులకు ఉన్న అంకితభావం, అభిరుచికి భారీ స్థాయిలో పాల్గొన్న…