NEWS

NEWS

కెసిఆర్ నాయకత్వంలో వడ్డెరల అభివృద్ధి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 8: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వడ్డెరల అభివృద్ధి సాధ్యమైందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి లు అన్నారు. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో ఏర్పాటుచేసిన వడ్డెరల ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో…

కాంగ్రెస్, బిజెపికి ఓట్లు వేస్తే అభివృద్ధి ఆగమవుతుంది -మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రజాతంత్ర,బాలాపూర్: నవంబర్ 8: తెలంగాణ రాష్ట్రంతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేసి, గెలిపిస్తే అభివృద్ధి  ఆగమవుతుందని, చితికిన బతుకులు భవిష్యత్తులో కంటికి కనిపించకుండా పోతాయని, ప్రతి అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గంబిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి, మీ జీవితాలకు…

బిఆర్ఎస్ లో భారీ చేరికలు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 8 : బీ ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చిలకా నగర్ డివిజన్ లోని వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఉప్పల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగాచిలుకానగర్ డివిజన్…

రాష్ట్ర సాధ‌నలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి ఇస్తాం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 08 : తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న యువకులు త‌మ అమూల్య‌మైన ప్రాణాలు త్యాగం చేసి వారి కుటుంబాల‌కు ఎంతో న‌ష్టం చేశారని, అందుకు వారికి భార‌త్ ప‌బ్లిక్ వెల్ఫేర్ పార్టీ ఒక్కొక్క‌రికి రూ.1 కోటి ఇవ్వ‌నున్న‌ట్లు భార‌త్ ప‌బ్లిక్ వెల్ఫేర్ పార్టీ ఛైర్మ‌న్ టి.ఎన్‌.దాస్ తెలిపారు.…

ప్రధానితో ఓబీసీ కులాల సమావేశంలో పాల్గొన్న వెన్న ఈశ్వరప్ప

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 08 : 32 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎల్బీస్టేడియంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం అని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానితో తెలంగాణ రాష్ట్రంలోని 32 కులాల ప్రతినిధులతో పాటు…

నేడు నామినేషన్ వేయనున్న మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 8: గురువారం తన అనుచరులతో పార్టీ నాయకులతో కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయంలో తన నామినేషన్ వేస్తున్నట్లు మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాతంత్రతో ఆయన మాట్లాడుతూ,వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు.బిఆర్ఎస్ తో కలయిక చెందిన ప్రజలు తమవైపే మొగ్గుచూపుతున్నారని, కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్,బిజెపిలకు…

కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే  రైల్వే లైన్ తీసుకొస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : ఒక్కసారి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కల్వకుర్తి నియోజకవర్గం రైల్వే లైన్ తీసుకొస్తానని బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగుల మండలం లోని అన్నెబోయన్, సుద్ధపల్లి, అసిరెడ్డిపల్లి, పల్లె తాండాల లో  ప్రజలు ఆచారి కి…

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎంఎస్పి నాయకులు పెద్దొల ఆనంద్ కుమార్

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి పెద్దొల ఆనంద్ కుమార్ నామినేషన్ వేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎంఎస్పి నాయకులు పెద్దొల ఆనంద్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 8: బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్…

జగ్గారెడ్డి తరుపున నామినేషన్ దాఖలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 8: సంగారెడ్డి  అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయ ప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి )తరుపున   ప్రతి పాదకులు అనంత కిషన్ తోపాజి  బుధవారం  నామినేషన్ దాఖలు చేశారు.  వారి వెంట జగ్గారెడ్డి సతిమణి తూర్పు నిర్మల రెడ్డి, జార్జీ  ఇతరులు ఉన్నారు.