NEWS

NEWS

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కి తుమ్మల భారీ షాక్

హస్తం గూటికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కారులో భారీ కుదుపులు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అదే బాటలో  ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు సభ్యులు ఇల్లందు :  భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియకు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఊహించని షాక్…

ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

  *మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.…

స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌..

అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి..9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తాం మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధుకు పరిమితి విధింపుపై పరిశీలన విద్యుత్‌ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌ వల్లే…

దొరల తెలంగాణ కావాల్నా.. ప్రజల తెలంగాణ కావాల్నా ప్రజలే తేల్చుకోవాలి

బీసీ సీఎం అంటన్న బీజేపీ ముందు గుజరాత్‌లో బీసీని సీఎం చేయాలి ‘ధరణి’ స్థానంలో ఎవరికీ నష్టం జరుగకుండా మరింత మంచి పోర్టల్‌ కాంగ్రెస్‌ ‌వొస్తే కరెంట్‌ ఉం‌డదని దుష్ప్రచారం డిసెంబర్‌ ‌తొమ్మిదిన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఖానాపూర్‌, ఆదిలాబాద్‌, ‌రాజేంద్ర నగర్‌ ‌నియోజకవర్గాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర నెట్‌వర్క్,…

కరెంట్‌ ‌కావాలా..? కాంగ్రెస్‌ ‌కావాలా ఆలోచించాలి

సంగారెడ్డి కి మెట్రో రావాలన్న, ఐటీ హబ్‌ ‌కావాలన్న అది కేసీఆర్‌ ‌కే సాధ్యం •ఏసీ బస్సులు పెడతాం…కరెంట్‌ ‌తీగలు పట్టుకును చూడండి..రేవంత్‌, ‌జగ్గారెడ్డిలకు మంత్రి కేటిఆర్‌ ‌సవాల్‌..•సంగారెడ్డి లో కేటిఆర్‌ ‌రోడ్‌ ‌షో సక్సెస్‌ సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవసంబర్‌ 8: ‘‘‌కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌వచ్చింది.కరెంట్‌ ‌పీకింది. కర్ణాటకలో కరెంట్‌ ఇవ్వకపోతే రైతులు మోసళ్ళు తీసుకువచ్చి…

డికేలొచ్చినా…పికేలొచ్చినా మా ఏకే 47.. కేసీఆర్‌ను ఏం చేయలేరు

గతుకుల గజ్వేల్‌ను బతుకుల గజ్వేల్‌గా మార్చింది కేసీఆరే కాంగ్రెస్‌కు షర్మిల, బిజెపికి పవన్‌ ‌కల్యాణ్‌ ‌మద్దతు నేడు గజ్వేల్‌, ‌కామారెడ్డిలలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న సీఎం గజ్వేల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి డికేలొచ్చినా(కర్నాటక కాంగ్రెస్‌ ‌డిప్యూటీ సిఎం డికె.శివకుమార్‌), ‌పికేలొచ్చినా(జన…

తుమ్మల ఇంట్లో ఎన్నికల కమిషన్‌ ‌తనిఖీలు

కక్ష రాజకీయాలకు ఖమ్మం వేదికైంది… మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ‌ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు శ్రీసిటిలోని ఆయన నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్‌ ‌స్కాడ్‌ ‌శ్రీలత ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో అన్ని బీరువాలను, బ్యాగ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి సోదాలు నిర్వహించారు.…

కాంగ్రెస్‌ ‌గెలిస్తే రైతు బంధుకు రామ్‌..‌రామ్‌..

‌ధరణిని వద్దన్నోళ్లనే బంగాళాఖాత•ంలో విసరేయాలి అమ్మపేరు…బొమ్మ పేరు చెప్పి దళితులను మోసం సింగరేణిని ముంచింది..తెలంగాణను ఆగం చేసింది కాంగ్రెసే చెన్నూరులో చెల్లని వారు బెల్లంపల్లిలో చెల్లుతారా బెల్లంపల్లి ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్‌పై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ బెల్లంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌పీసీసీ అధ్యక్షుడు టికెట్లు అమ్ముకుంటున్నడని ఆ పార్టీ నేతలే లొల్లిపెడుతున్నరని, గాంధీభవన్‌…

భద్రాచలం కమ్యూనిస్టుల కంచుకోట బద్ధలు

నాడు ప్రజలు ఆదరించారు…నేడు దూరం చేసారు సిపిఐ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగిస్తూనే బిఆర్‌ఎస్‌తో రహస్య ఒప్పందాలు…! నియోజకవర్గంలో పట్టుకోల్పోయిన సిపిఎం భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌• 08 : ఒకప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బలంగా ఉండేవారు. పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉండేవారు. క్రమక్రమంగా నియోజకవర్గంలో సిపిఐ, సిపియం పార్టీల గ్రాఫ్‌ ‌తగ్గుతూ వొచ్చింది. 2023…

జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు…:అమర్‌ ఆధ్వర్యంలో సిఎం జగన్‌కు జర్నలిస్టుల కృతజ్ఞతలు

  జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయింపు…:అమర్‌ ఆధ్వర్యంలో సిఎం జగన్‌కు జర్నలిస్టుల కృతజ్ఞతలు   అమరావతి,నవంబరు8: జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయించినందుకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ను జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్‌ జర్నలిస్టులు అభినందించారు. క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్‌రు కలిసి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధప్రదేశ్‌ ప్రభుత్వ…