NEWS

NEWS

ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ అన్నారు.మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామం నుండి దాదాపు 90 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్ధి పామేన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి…

హంగు ఆర్భాటంతో నామినేషన్ దాఖలు చేసిన మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గురువారం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నంలో ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో తమ నాయకులపై,కార్యకర్తలపై రాళ్లదాడులకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప…

ఆరు గ్యారంటీలతో అందరికి సంక్షేమం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలందరికీ సంక్షేమం సాధ్యమవుతుందనిపటాన్ చెరుకాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు సతీమణి కవిత ముదిరాజ్ అన్నారు.గురువారం  చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటిఇంటికి  ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ…

సబితమ్మకు ఓటు వేయాలని ఆర్కేపురంలో బిఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: నియోజకవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని అర్కేపురం బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లీక్కి ఊర్మిళ రెడ్డి కోరారు. గురువారం ఆర్కేపురం డివిజన్ లో ఊర్మిళ రెడ్డి పలువురు, బిఆర్ఎస్ మహిళా…

వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి రూ.3.55 కోట్లు మోసం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 : వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి తప్పుడు వర్క్ ఆర్డర్ కాపీ ఇచ్చి రూ.3.55 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాధితుడు పర్వతాలు ఆరోపించారు.…

మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందా? రజాకార్ల

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9:  బీఆర్ఎస్ సర్కార్ ను బొంద పెడదాం రామరాజ్యం స్థాపించుకుందాంపొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే బొట్టుపెట్టుకుని,కంకణం కట్టుకునే పరిస్థితి ఉండదు వలస పక్షులను తరిమికొట్టండిబీజేపీని గెలిపిస్తే ఉచిత విద్య,వైద్యం, పేదలకు ఇండ్లు బిఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎంలపై బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.‘మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందనుకుంటున్నరా? లేక రజాకార్ల రాజ్యమనుకుంటున్నరా?ఎంఐఎం అరాచాకాలు శ్రుతి మించినా ఎందుకు నోరు…

దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ వాసులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9: ఆమనగల్లు పట్టణంలోని సర్వే నెంబర్ 1457 , 1459 లోని విద్యానగర్ కాలనీవాసులకు గత 7 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి  ఇండ్లు, ప్లాట్లు, ఉన్నవారికి విముక్తి లభించిందని విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్ ఏ. పాషా తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను కాలనీ…

కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 9: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగాడి కాలనీలో స్థానిక బిఆర్ఎస్…

ఉప్పెనల కదలిన గులాబీ దండు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: వేలాది మంది గులాబీ దండు వెంట రాగా తల్లి, అక్కచెల్లెళ్ల ఆశీస్సులు తీసుకుని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీతో పటాన్ చెరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి నామినేషన్ల ప్రక్రియ సాగింది. మొదటగా పటాన్ చెరు…

వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అడ్డుపడే ఎమ్మెల్యే మనకు వద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 9: వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు వికారాబాద్ పట్టణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ…