NEWS

NEWS

తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలి

స్వార్థం కోసం వచ్చిన పరాయి వ్యక్తులకు తాండూరులో స్థానం లేదు.  తాండూర్ లో టిఆర్ఎస్ గెలుపు ఖాయం.  చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. తాండూరులో గెలిచేది నేనే… నిల్చేది నేనే. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలని స్వార్థం కోసం…

పామేన భీం భరత్ గెలవాలి చేవెళ్ల మురవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ పుట్టిన రోజు కానుకగా చేవెళ్ల,మొయినాబాద్ కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులు పాటల సీడి ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.చేవెళ్ల గడ్డ మీద యుద్ధం పుట్టింది అనే పాటల సీడిని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ముందు పామేన భీం…

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కలపల్లి మల్లేష్,సొసైటీ డైరెక్టర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి,వార్డు మెంబర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి యువకులను ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల మీదుగా కాంగ్రెస్…

ఇల్లు లేని నిరుపేద మహిళ కు బిఆర్ఎస్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కడ్తాల మండల కేంద్రానికి చెందిన క్యామ కవిత అంజయ్య దంపతులకు బిఆరెస్ పార్టీ అండగా నిలచింది. ఇటీవలే కవిత భర్త అంజయ్య మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా  ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చేయూత…

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

   శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 9: ఎన్నికలలో భాగంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, మార్తాండ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.…

షాద్ నగర్ అసెంబ్లీకి లో పెరిగిన అభ్యర్థులు నామినేషన్ సుమారు పదిమంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింద

 షాద్నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లో స్వాతంత్ర అభ్యర్థులు గా కొందరు, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖాలు చేసారు,షాద్ నగర్ అసెంబ్లీ పోటీ కోసం పదిమంది నామినేషన్స్ వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. వెంకట మాధవరావు మీడియాకు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నుండి ప్రశాంత్, ఆల్…

 ఉడుతా భక్తి బుడుతని అభిమానం @3295 రూపాయలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 9: సిద్దిపేట ఎన్నికల బరిలో బి ఆర్ ఎస్ పార్టీఅభ్యర్థి గా బరిలో నిలిచి 7 వ సారి పోటీ చేస్తున్న మంత్రి హరీష్ రావు ఎన్నికల ఖర్చుకు ఉడతా భక్తిగా సాయం చేయడానికి సిద్దిపేట సీనియర్ జర్నలిస్ట్ కలకుంట్ల రంగాచారి తనయుడు మాస్టర్ కలకుంట్ల నచికేత ముందుకు వచ్చాడు. గత…

నామినేషన్ కోసం బైక్ ర్యాలీ గా తరలిన రాకొండ గ్రామస్తులు

పరిగి,ప్రజాతంత్ర,నవంబర్ 9:  పరిగి కాంగ్రెస్ అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా ర్యాలీలో పాల్గొనుటకు బైకులపై రాకొండ గ్రామంలోని నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మయ్య,మాలి గురునాథ్ రెడ్డి, చాపల వెంకటయ్య, ఉప్ప సర్పంచ్ కొత్త జంగయ్య, మజ్జిగ వెంకటయ్య, చాపల శ్రీనివాస్, సురేందర్, పట్లోల …

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనే ప్రజలు గుర్తించుకోవాలి 

షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్  మండలం మధులపూర్ గ్రామ సర్పంచ్ శివారెడ్డి  ఆధ్వర్యంలో మంగలి గుట్ట తాండ నుంచి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో…

కాలే యాదన్న నామినేష

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా నామినేష‌న్‌ వేసిన చేవెళ్ల ముద్దు బిడ్డ, అభివృద్ధి సూర్యుడు కాలే యాదయ్య,వెంట మంత్రి పట్నం మహేందర్ రెడ్డి,చేవెళ్ల నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. భారీ ర్యాలీగా షాబాద్ చౌరస్తా నుండి గులాభీ ద‌ళం క‌దిలింది. నియోజ‌కవ‌ర్గ వ్యాప్తంగా నాయ‌కులు,మ‌హిళా నాయ‌కురాళ్లు,కార్య‌క‌ర్త‌లు, అభిమానులు,సంక్షేమ సంఘాలు, త‌మ త‌మ ప్రాంతాల…