NEWS

NEWS

బీఆర్ఎస్ కి ఓటేసి మరోసారి మోసపోవద్దు మాధవరం కాంతారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 15 : అభివృధి చేస్తాడు అని నమ్మి ఓటేస్తే నిరుపేదల ప్రజల భూములను లాక్కొని కేసీఆర్‌ రోడ్డుపాలు చేశారని మళ్లీ ఓటేసి మోసపోవద్దు అని, దశాబ్ది కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత సూన్యమే అని కూకట్పల్లి అసెంబ్లీ బిజెపి ఇంచార్జి మాధవరం కాంతారావు ఆరోపించారు.  బుధవారం కూకట్పల్లి అసెంబ్లీ…

నామినేషన్ ఉపసంహరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కల్వకుర్తి నియోజకవర్గ స్వతంత్ర  ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కానుగుల జంగయ్య బుధవారం తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వస్ఫుల జంగయ్య, కానుగుల జంగయ్యతో మాట్లాడి ఒప్పించి నామినేషన్ ను ఉపసంహరించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కసిరెడ్డి నారాయణ రెడ్డికి మద్దతుగా జంగయ్య నామినేషన్…

కెసిఆర్ కు అధికారమిస్తే గొస పడతాం ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయ మాటలకు మోసపోయి వారికి ఓటు వేస్తే గోసపడతామని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాడుగుల మండలంలోని దొడ్లపాడు, గుడి తండా, నాగిళ్ల, ఫిరోజ్ నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలనలో…

మైనార్టీలంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 15: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని మైనార్టీ సోదరులంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీమంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్  సెక్రెటరీగా లాల్ మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్…

ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్లూర్ నాయకులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 15: కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం విశ్వాసం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ బిజెపి చేరడం జరుగుతుందని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కడ్తాల మండల పరిధిలోని గోవిందాయపల్లి తాండకు చెందిన సబావట్ నాజీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి బాణావత్ సాయిలాల్ నాయక్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని నాజీ కుమారుడు తవుర్య కు అందించారు.  ఈ…

మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కడ్తాల మండలంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలకు గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించి ఓదార్చారు. సాలార్పూర్ గ్రామానికి చెందిన జేమ్లా, హరియా గత రెండు రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న దశరథ నాయక్ వారి ఇంటికి…

సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 15: నిరుపేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుడెం మహిపాల్ రెడ్డి కోరారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రేషన్ డీలర్ల, సోమ వంశీ ఆర్య క్షత్రియ సమాజం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

18న ఖేడ్ కు ఎన్నికల పరిశీలకులు దీపక్ సింగ్ల రాక

నారాయణఖేడ్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ఈనెల 18న నారాయణఖేడ్ కు ఎన్నికల పరిశీలకులు దీపక్ సింగ్ల రానున్నట్లు రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ ఎన్.వెంకటేష్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీలలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో…

ఔర్ ఏక్ దక్కా… ఏక్ లాక్ పచ్చాస్ అజార్ పక్కా

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానని ముందు వరుసలో నిలబడే నాయకుడు హరీష్ రావు అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగర వేస్తామని తెలిపారు.సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం కమ్మర్లపల్లి పలు గ్రామాల్లోని కారు గుర్తుకు…