NEWS

NEWS

కరువు ను ప్రాలదోలి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మంత్రి హరీష్ రావుదే

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బీడు బడ్డ భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుకే దక్కిందని చిన్నకోడూర్ ఎంపిపి మాణిక్య రెడ్డి తెలిపారు. రైతులకు సాగునీరు త్రాగునీరు ఉచిత విద్యుత్తు సరఫరా ఇలా ఎన్నో పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి కసారంపల్లి…

ఈవీఎం టాంపరింగ్ చేసి గెలవాలని చూస్తున్న బీజేపీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 16 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేసి గెలవడానికి బీజేపీ పార్టీ చూస్తుందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దీనికి భారత ఎలక్షన్ కమిషన్, తెలంగాణ సీఈఓ అధికారులు సహకరిస్తున్నారని దీనికి కేంద్ర హోమ్ మంత్రి…

ప్రజలలోరోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మేరకు గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పార్థికి చెందిన వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా…

ఒక సారి అవకాశమివ్వండి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజలే నా వసుధైక కుటుంబమని ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నా కుటుంబ సభ్యుల్లాంటి మీరంతా గెలిచినట్లేనని, మన పాలన కోసం  మన ఓట్లు మనమే వేసుకుందామని  పటాన్ చెరు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రామచంద్రపురం, భారతినగర్  డివిజన్ లలోని శ్రీనివాస్ నగర్…

ఓటు వేసేలా ఓటర్లను చైతన్య పరచాలి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 16: జిల్లాలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ఓటర్లను చైతన్య పరచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.గురువారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా స్వీప్,తదితర నోడల్   అధికారులు, సెక్టోరల్ అధికారులు తదితరులతో స్వీప్,ఓటరు చైతన్యం పై చేపట్టిన,చేపట్టాల్సిన…

పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేత  జడ్పిటిసి దశరథ్ నాయక్

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 : పేదింటి కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ కొండంత అండగా నిలుస్తుంది. మండలంలో ఏ పేదింటికి ఆపద వచ్చినా తానున్నాననే భరోసా కల్పిస్తున్నారు దశరథ్ నాయక్ పేద కుటుంబాలు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కడ్తాల్ మండలంలోని మర్రిపల్లి గ్రామపంచాయతీకి చెందిన బొడ్డుపల్లి అనూష వివాహానికి జర్పుల…

జైపాల్ యాదవ్ గెలుపు కోసం బి నాయకుల ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 16 :  ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డు, శ్రీకాంత్ కాలనీ, పోస్ట్ ఆఫీస్ కాలనీలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుత్తి బాలస్వామి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థి జయపాల్ యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరడం జరిగింది.…

అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ ను విధుల్లోకి తీసుకోవాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పి.హెచ్.సి ఎన్.అన్నాపురం సబ్ సెంటర్ లో అక్రమంగా సస్పెండ్ చేసిన ఆశా వర్కర్ కవితను విధుల్లోకి తీసుకోవాలని ఎఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింహా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారానికై పోరాటాలు నిర్వహించిన కార్మికులపై కెసిఆర్ ప్రభుత్వం, వారి…

అభివృద్ధి ప్రదాతకే మా మద్దతు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి నిలుస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్ చెరు అభివృద్ధి ప్రధాత, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు పట్టణంలోని చైతన్య కాలనీ, అంబేద్కర్ యువజన సేవా సమితి సభ్యులు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. గురువారం కాలనీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే…

ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 16 : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నియంత పోకడల వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా తలా ఓ దారి  చూసుకుంటున్నారని అండం విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ కూడ పట్టించుకున్న పాపాన పోలేదని ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే టికెట్ కోసం వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులను…