NEWS

NEWS

ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 16 : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నియంత పోకడల వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా తలా ఓ దారి  చూసుకుంటున్నారని అండం విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.మల్ రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ కూడ పట్టించుకున్న పాపాన పోలేదని ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే టికెట్ కోసం వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులను…

బిఎల్వోల ద్వారా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయాలి

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర నవంబర్ 16: బిఎల్ఓల   ద్వారా ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్పులను అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ ప్రక్రియ, ఓటర్ స్లిప్పుల పంపిణీ, పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల బరిలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వెచ్చిస్తున్న ఖర్చులు తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ లోని తన…

ప్రజల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్సే

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని, ఈ సారి బీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని, అటు మోదీ, ఇటు కేసీఆర్‌ పాలనుకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్ఎల్బి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

తాండూరు,. ప్రజాతంత్ర, నవంబర్ 16: హైదరాబాద్ నగరంలోని కింగ్స్ కోహినూర్ పిల్లర్ నం. 67, గుడిమల్కాపూర్, అత్తాపూర్ లోని కింగ్ కోహినూర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బాబాయ్ పంజుగుల శ్రీశైల్ రెడ్డి దంపతుల ముద్దుల కూతురు నవ్య వివాది శుభకార్యానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను…

వరదల సమయంలో ఈ నేతలు నేతలు ఎక్కడ

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 16: ఎన్నికలు రాగనే వచ్చి, పోయే రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకురాలుకు ప్రతి ఒక్కరు అండగా ఉండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి విన్నవించారు.మీర్ పేట్…

సబండ వర్గాలు కాంగ్రెస్ వైపే ఉన్నారు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 16: రాష్ట్రంలోని సబండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ బీసీలకు మేలు జరుగుతుందని టిఆర్ఎస్ పార్టీని బీసీలు విశ్వసించే పరిస్థితులు లేవని బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్.వి.ఆర్ గార్డెన్ లో నిర్వహించిన మీడియా…

కౌంట్‌ ‌డౌన్‌..15

‌ప్రజా‘తంత్రం’ ఎవరి బల సమీకరణం వారిది కులజనుల కూడికే మూలనిధి రాజకీయ లెక్కలకి ఇదే పునాది ఎక్కాలు రాకపోతే ఒకటే రంధి అంతరాలే అందలానికి పెన్నిధి నిచ్చెనమెట్ల కిందకి నెట్టే పరిధి సామాజిక న్యాయానికి సమాధి ప్రజాస్వామ్యమే చివరికి బందీ! – వి.రమేష్‌ ‌బాబు బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు బోధన్‌, ‌నిజామాబాద్‌…

ఓడిఐలో సచిన్‌ ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ

‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌నవంబర్‌ 15 : ‌బుధవారం ముంబయిలో న్యూజీల్యాండ్‌తో జరిగిన ఓడిఐ వరల్డ్ ‌కప్‌ 2023 ‌సెమీ ఫైనల్‌లో ఇండియా స్టార్‌ ‌బ్యాట్స్‌మన్‌ ‌విరాట్‌ ‌కోహ్లీ తన 50వ సెంచురీతో ఇంతకు ముందు అంతర్జాతీయంగా 49 సెంచురీలతో సచిన్‌ ‌పేరున ఉన్న ఆల్‌ ‌టైమ్‌ ‌రికార్డును తన 50వ సెంచురీతో బద్ధలు కొట్టి…

ముగ్గురు సిఎం అభ్యర్ధుల మధ్య ముచ్చటైన పోటీ

కెసిఆర్‌ను ఈ రెండు స్థానాల్లో  గెలువనీయవద్దని కాంగ్రెస్‌, ‌బిజెపిలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో ఈ రెండు నియోజవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. కామారెడ్డిలో స్వయంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై పోటీకి దిగడం మరింత ఆసక్తిని రేకిస్తున్న అంశం. కాగా అటు గజ్వెల్‌లో భారతీయ జనతాపార్టీ చేర్పుల…

60 ఏం‌డ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమి చేయలేదు

అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..? అన్నేండ్లు చేయని కాంగ్రెసోళ్లు ఇప్పుడు చేస్తనంటె ఎట్ల నమ్ముతరు..? కథలాపూర్‌లో ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్‌ వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏవి• చేయలేదని..ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం…