NEWS

NEWS

ఆటో ఫైనాన్షియర్ల ఆగడాలను అరికట్టాలని మంత్రికి విజ్ఞప్తి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర 20 ఛైర్మన్ కౌశిల్ సమీర్ నూచనల మేరకు క్యాబ్ అండ్ ఆటో డ్రైవర్ల సమస్యలపై శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కెకెసి రాష్ట్ర…

ప్రజల వద్దకే  ప్రజా పాలన   

సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట, ప్రజాతంత్ర,డిసెంబర్ 30:  3వ రోజు  ప్రజా పాలన లో  భాగంగా  సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ  సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్ పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ  మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు పథకాలు…

ప్రజా పాలనను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమం శనివారం సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధిగా మండల ప్రత్యేక అధికారి శివప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన…

రైల్వే బ్రిడ్జి భూ బాధితులకు న్యాయం చేస్తాం

కమీషన్ల కోసం రోడ్డు వెడల్పు పెంచడం దారుణం దీనిలో బిఆర్ఎస్ నాయకుల హస్తం ఉంది -ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం ముందు భూ భాదితులతో కాంగ్రెస్ అధ్వర్యంలో ధర్నా భూ బాధితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ పిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట,…

దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  *ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు *అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే *రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు *పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి *కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి *అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని…

జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌…

రాష్ట్రంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువయ్యాయి

8.97 శాతం పెరిగిన నేరాలు డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : రాష్ట్ర వార్షిక నేర నివేదిక 2023ను డీజీపీ రవి గుప్తా వెల్లడిరచారు. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు…

ఉత్తమ ఫుడ్‌ లిస్ట్‌లో ‘హైదరాబాద్‌ బిర్యానీ’కి చోటు

ప్రపంచ వ్యాప్తంగా అరుదైన గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్‌ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌ బిర్యానీ అంటేనే లొట్టలేసుకునే వారు చాలా మందే. అయితే ఈ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. బిర్యానీ ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇటీవల స్విగ్గీలో…

బిజెపిని గెలిపిస్తే 200 ఏళ్లు దేశం వెనక్కి వెళ్తుంది

 ఎంపీలను బహిష్కరించిన విష సంస్కృతి బిజెపిది  భారత ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడాలి  రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు  నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలో లోక్‌ సభ, రాజ్యసభ నుంచి 146 మంది ఎంపీలను బహిష్కరించి విష…

పది ఎంపి సీట్ల లక్ష్యంగా బిజెపి

ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ పోటీ చేసే అవకాశం? ఒంటరిగానే బరిలోకి దిగడానికి సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొరపాట్లను జరుగకుండా చర్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : పది పార్లమెంటు సీట్లను గెలుచుకునే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఇటీవల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత…