NEWS

NEWS

మహిళల్లో మద్యసేవన అలవాటు పెరుగుతోందా…!

నేటి ఆధునిక డిజిటల్‌ యుగపు మహిళలు క్రమంగా మద్యానికి దగ్గరవుతున్నారని, స్త్రీ పురుషుల మద్య సేవన అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజు వారి ఒత్తిడిని తట్టుకోవడం, పనిలో అలసిపోవడం, అరుదుగా లభించే సంతోష క్షణాలను ఆస్వాదించడం, కుటుంబ సమస్యలు, గృహ వేధింపులు లాంటి కారణాలతో మహిళలు ఆల్కహాల్‌ వైపుకు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషించారు.…

కె.పి.హెచ్‌.బి. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పోలీస్‌ అట్రాసిటీపై పారదర్శకంగా విచారణ జరపాలి

మానవ హక్కుల వేదిక డిమాండ్‌ హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన  ప్రణీత్‌ అనే వ్యక్తి పైన, పోలీసులు డిసెంబర్‌ 23 న కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ లో విచారణ పేరుతో  దాడికి పాలుపడ్డారు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు, నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక  ప్రధాన…

కన్నభిరాన్‌ సార్‌ను యాది చేసుకుంటూ…

ప్రముఖ హక్కుల నేత, ఆలోచనాపరుడు కె.జి. కన్నభిరాన్‌ గారు మరణించి ఈనాటికి 13 సంవత్సరాలు గడిచాయి. ఎక్కడ ఏ సామాజిక సమస్య, సంక్షోభం తలెత్తినా కన్నభిరన్‌ గుర్తుకు వస్తూనే ఉంటాడు. ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన ముగిసి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజలంతా గత ప్రభుత్వం పరిపాలించిన విధానాన్ని, ఆ…

పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి

పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించాడమే లక్ష్యం -ఇబ్రహీంపట్నం ఎమెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 29 : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు…

సెయిలింగ్ చాంపియన్‌షిప్‌ లో కొమరవెల్లి సిస్టర్స్‌ జోరు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌‌లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ లో భారత నంబర్.1 దీక్షిత కొమరవెల్లి సబ్ జూనియర్ బాలికల విభాగంలో శుక్రవారం అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. గురువారం మూడు రేసుల్లో నెగ్గి హ్యాట్రిక్ ఫ్లీట్‌తో టాప్ ప్లేస్ లో నిలిచిన…

ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు ప్రజల

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 29: కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేలా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు ప్రజల గొంతుకగా ప్రశ్నించాలని,అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేయాలని మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.కందుకూరు మండల కేంద్రంలోని సామ నరసింహ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన విజయోత్సవ సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్…

ఓబీసీ కులగణనను నిర్వహిస్తామన్న రాహుల్ గాంధీ హామీ హర్షణీయం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : 2024 లోక్‌సభ ఎన్నికలలో అధికారంలోకి వస్తే దేశంలో కుల గణనను నిర్వహించాలన్న తన పార్టీ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పునరుద్ఘాటించాడంపై అఖిల భారత ఓబీసీ హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఆళ్ళ రామకృష్ణ హర్షం వ్యక్తం చేసారు. జనాభా గణనలో కుల గణన నిర్వహిస్తేనే ఓబీసీలకు…

సమస్య పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టికి వినతి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : తాము కట్టుకున్న ప్లాట్లలో నిర్మాణాలను తన అనుచరులతో కూల్చివేయడంతో పాటు గత పది సంవత్సరాలుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రేమ్ సాగర్ రావు ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఉద్యోగ్, దళిత బహుజన ప్లాట్ ఓనర్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి.గోపాల్ రావు, సభ్యులు…

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించుకోండి

 షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్సై రవీందర్ నాయక్  జాతీయ లోక్ అదాలత్ లో ఆఖరు అవకాశం రేపే   మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు చేతికి ఇవ్వోద్దు  షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్  పరిధిలోని 9 పోలీస్ స్టేషన్లో భారీ పహారా షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 29: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన బాధితులు…

ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టింది మట్టే ప్రసన్నకుమార్

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 29 : ఆరు గ్యారంటీల అమలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చర్యలు చేపట్టిందని, ఈ ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని బాలానగర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్…