NEWS

NEWS

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిలకు ఆర్థిక భరోసా

సంక్షేమ పథకాల అమలుకు ప్రజల వద్దకు పాలన. తెలంగాణ శాసనసభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్ పేట్ మండల కేంద్రంలో…

మృతురాలి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం

జగదేవపూర్ ప్రజాతంత్ర, డిసెంబర్ 30:  జగదేవపూర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా  అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందిన వృద్ధురాలు రాచకొండ రాజమ్మ (90) కుటుంబానికి  మండల రజక సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు…

బోటింగ్ తో ఆహ్లాదం ఆనందం లభిస్తుంది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరి కొండలతో పాటు కోట్ పల్లి రిజర్వాయర్ పర్యాటకులకు కనువిందు చేస్తూ ఆహ్లాదకర వాతావరణం కల్పించడం జరుగుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గం కోట్ పల్లి ప్రాజెక్టులో జీకే ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ…

శ్రీ చైతన్య హై స్కూల్ లో అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ చైతన్య హై స్కూల్ లో ప్రిన్సిపాల్ కి నరసింహ్మరెడ్డి కరస్పాండెంట్ కే లలిత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అడ్వాన్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గత సంవత్సర జ్ఞాపకాలు మర్చిపోయి నూతన సంవత్సరoలో…

గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా పత్రీజీ శక్తి స్థల్  పరిమళ పత్రీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : మహేశ్వర మహా పిరమిడ్, పత్రీజీ శక్తి స్థల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా విరాజిల్లబోతుందని పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రి అన్నారు. ప్రతి ఆదివారం ఆరు నుంచి ఏడు వరకు నిర్వహించే ‘పత్రీజీ వన్ నెస్ మెడిటేషన్’లో ప్రతి ధ్యాని చేరి ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ది…

ఎల్లమ్మ తల్లి కృపతో ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిమహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: మావురాల ఎల్లమ తల్లి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండలని రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కరోళ్ల యశోద చంద్రయ్య ముధిరాజ్ లు పురాతనమైన ఆలయాన్ని…

ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్య లను  వెంటనే పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు హారతి ద్వారకనాథ్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ శ్రీ సత్యసాయి జ్ఞానంకేంద్రం గంగవరం లో జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము అధ్యక్ష,కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల…

క్రీడాకారులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 30: స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పదవ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరిస్తున్న దరఖాస్తుదారుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి, బొంబాయి కాలనీలలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన…

నామినేటెడ్ ఎమ్మెల్సీలు నిజమైన క్రైస్తవులకే ఇవ్వాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల్లో క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులను గుర్తించి ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ముల్కల ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ లో…