NEWS

NEWS

ఐటీఐలలో కాలం చెల్లిన కోర్సులకు మంగళం

ఉపాధి కల్పించే కోర్సులకు శ్రీకారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం..ఉన్నత ప్రమాణాలతో శిక్షణ టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం రాష్ట్రంలో రూ. 2 వేల కోట్ల వ్యయంతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు టాటా అంగీకారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర యువతకు అందించాలని…

2023 ‘ చెప్పుకోదగ్గ మనిషి ‘ రేవంత్ రెడ్డి

 నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్‌   రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్‌ రెడ్డి.…

ఉండకుంటే వెళ్లండి…

కొమురవెల్ల్లి జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలో మంత్రి కొండా సురేఖ సమీక్ష స్టేజీపైకి కొమ్మూరిని పిలవడంపై మంత్రి, ఎమ్మెల్యే పల్లా మధ్య వాగ్వాదం మీటింగ్‌ను బహిష్కరించిన ఎమ్మెల్యే పల్లా సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగాం శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి(బిఆర్‌ఎస్‌) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.…

అయోధ్య కోసం 550 ఏళ్లు ఎదురు చూపు

ఆ కల జనవరి 22న సాకారం కాబోతున్నది ప్రారంభం రోజు ఎవరూ అయోధ్యకు రావద్దు 22న దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవాలి అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీ రైల్వే స్టేషన్‌, విమానాశ్రయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంఖుస్థాపన, ప్రారంభోత్సవం   అయోధ్య, డిసెంబర్‌ 30 : యావత్‌ ప్రపంచం అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం…

రాహుల్‌ న్యాయయాత్ర బిజెపి విజయపరంపరను అడ్డుకోగలదా?

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండవ విడుతగా చేపట్టిన ‘భారత్‌ న్యాయ యాత్ర’ కాంగ్రెస్‌ కష్టాలను గట్టెక్కిస్తుందా, ఆ పార్టీని అధికారంలోకి తీసుకువొస్తుం దా అన్న విషయంపైనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చజరుగుతున్నది. ఇంతకు క్రితం రాహుల్‌ గాందీ చేపట్టినó ‘భారత్‌ జోడో యాత్ర’ రాజకీయంగా ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదన్న వాదన కూడా లేకపోలేదు.…

గత అనుభవాలు…భవిష్యత్తుకు మార్గ నిర్దేశకాలు!

కాలచక్ర పరిభ్రమణంలో ఎన్నో సంవత్సరాలు గతించాయి. క్యాలెండర్లు మారుతున్నా కాలం మాత్రం ఆగదు. తరాలు గతిస్తున్నా మానవుల మధ్య  వైరుధ్యాలు, వైషమ్యాలు సమసి పోవడం లేదు. కాలవాహినిలో కలిసిపోయే ప్రతీ సంవత్సరం ఎన్నో అనుభవాలను మనకు గురుతుగా మిగిల్చి, మరో సంవత్సరానికి దారిచూపిస్తూ, తాను వీడ్కోలు గైకొంటూ, నూతన సంవత్సరానికి స్వాగత గీతిక పలుకుతూ నిష్క్రమించడం…

ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి,  అధికారం కైవసం చేసుకుంది.  దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో  పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను…

సామాన్యునికి కలిసిరాని 2023..!

2023 సంవత్సరానికి ఈ రోజు ఆఖరి రోజు ..   చంద్రమండలం పై త్రివర్ణ పతాకం రెపరెప లాడడం మినహా ..దేశంలో  పెద్దగా మాయలు, మంత్రాలు జరగలేదు … యధారాజా తథా ప్రజా అన్నచందంగా సాగింది. దేశం పెద్దగా ఏ రంగంలోనూ అభివృద్దిని చూడలేదు. అయితే ధరలదాడి ఈ యేడాది కూడా సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసింది.…

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30:  ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.  శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్  7 గుడుపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో  ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారెంటీలను అర్హులైన…

లోక్ అదాలత్ లో 17 ఎక్సైజ్ కేసుల పరిష్కారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడుగులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో  నమోదైన కేసులు శనివారం ఆమనగల్లు కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ లో 17 కేసులు పరిష్కారం అయ్యాయని ఆమనగల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బద్య నాద్ చౌహాన్ తెలిపారు. ఆమనగల్లు పోలీస్…