NEWS

NEWS

గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా పత్రీజీ శక్తి స్థల్  పరిమళ పత్రీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : మహేశ్వర మహా పిరమిడ్, పత్రీజీ శక్తి స్థల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా విరాజిల్లబోతుందని పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రి అన్నారు. ప్రతి ఆదివారం ఆరు నుంచి ఏడు వరకు నిర్వహించే ‘పత్రీజీ వన్ నెస్ మెడిటేషన్’లో ప్రతి ధ్యాని చేరి ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ది…

ఎల్లమ్మ తల్లి కృపతో ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిమహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: మావురాల ఎల్లమ తల్లి కృపతో ప్రజలందరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండలని రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో కరోళ్ల యశోద చంద్రయ్య ముధిరాజ్ లు పురాతనమైన ఆలయాన్ని…

ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్య లను  వెంటనే పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు హారతి ద్వారకనాథ్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ శ్రీ సత్యసాయి జ్ఞానంకేంద్రం గంగవరం లో జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము అధ్యక్ష,కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల…

క్రీడాకారులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 30: స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే, మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రస్థాయి పదవ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా స్వీకరిస్తున్న దరఖాస్తుదారుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆర్ గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి, బొంబాయి కాలనీలలో ఏర్పాటుచేసిన ప్రజాపాలన…

నామినేటెడ్ ఎమ్మెల్సీలు నిజమైన క్రైస్తవులకే ఇవ్వాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల్లో క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులను గుర్తించి ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ముల్కల ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ లో…

ఆటో ఫైనాన్షియర్ల ఆగడాలను అరికట్టాలని మంత్రికి విజ్ఞప్తి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 30 : అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర 20 ఛైర్మన్ కౌశిల్ సమీర్ నూచనల మేరకు క్యాబ్ అండ్ ఆటో డ్రైవర్ల సమస్యలపై శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కెకెసి రాష్ట్ర…

ప్రజల వద్దకే  ప్రజా పాలన   

సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ సిద్దిపేట, ప్రజాతంత్ర,డిసెంబర్ 30:  3వ రోజు  ప్రజా పాలన లో  భాగంగా  సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ  సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సన్ పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ  మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో రెండు పథకాలు…

ప్రజా పాలనను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమం శనివారం సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధిగా మండల ప్రత్యేక అధికారి శివప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన…

రైల్వే బ్రిడ్జి భూ బాధితులకు న్యాయం చేస్తాం

కమీషన్ల కోసం రోడ్డు వెడల్పు పెంచడం దారుణం దీనిలో బిఆర్ఎస్ నాయకుల హస్తం ఉంది -ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం ముందు భూ భాదితులతో కాంగ్రెస్ అధ్వర్యంలో ధర్నా భూ బాధితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ పిసిసి సభ్యుడు దరిపల్లి చంద్రం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట,…