NEWS

NEWS

హైదరాబాదులో ఫోరెన్సిక్‌ సెంటర్‌

మంత్రి శ్రీధర్‌ బాబుతో రష్యా ఏసిఈ ల్యాబ్‌ ప్రతినిధుల భేటీ క అన్ని రకాల సహాయ సహకారాలకు మంత్రి హామీ   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 23 : తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డిజిటల్‌ ఫోరెన్సిక్‌ మరియు డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యాకు చెందిన ఏఈసి…

మరణం లేని మహానీయుడు.. చైతన్య దీపిక సుభాష్‌ చంద్రబోస్‌…

నాడు ఘనంగా నివాళులర్పించి ఆయన త్యాగాన్ని కొనియాడలేని పరిస్థితి నేటికీ ఉండడం విచారకరం. పాలక ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్య తీసుకోకపోవడం వలన ఆ మహనీయుని మరణం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945 ఆగస్టు 18న తైవాన్లు జరిగిన విమానం ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు పలు దర్యాప్తుని వేదికలు చెబుతున్నాయి. కానీ ఇట్టి విషయాన్ని ముఖర్జీ కమిషన్‌…

75వ యేట సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం.. భారత్‌

దినోత్సవ సమ్నరాలు నిర్వహిస్తారు. దేశరాజధాని ఢల్లీిలోలో రాష్ట్రపతి ప్రధాన వ్యక్తిగా అత్యంత అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. ఢల్లీి రాజ్‌ఘాట్‌లో భారీ కవాతు నిర్వహిస్తారు. భరత సైన్యానికి చెందిన వివిధ బలగాలు, రెజిమెంట్లు రాష్ట్రపతి భవన్‌ సమీపంలోని రైసినా హిల్‌ నుండి రాజ్‌పథ్‌ వెంట అధికారిక యూనిఫారంలో కవాతు చేస్తు ఇండియా గేట్‌కు చేరుకుని, భారత రాష్ట్రపతికి…

ప్రజాస్వామ్యమే సకల సమస్యలకు పరిష్కారం

లండన్‌లో భారతీయ మూలాలున్న ఎంపీలతో  రేవంత్‌ రెడ్డి భేటీ పలు సమస్యలపై చర్చ పులి బయటకు వొస్తే బోనులో పడేస్తాం : కెటిఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ కౌంటర్‌ కాంగ్రెస్‌ వైపు ఎంఐఎం మొగ్గు ?.. లండన్‌లో సిఎం రేవంత్‌తో అక్బరుద్దీన్‌ భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జనవరి 20 : లండన్‌ పర్యటనలో ఉన్న సీఎం…

సంఘ సంస్కర్త, ఆంధ్ర పితామహుడు ‘మాడపాటి’

 (జనవరి 22.. 140వ జయంతి) జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాకుండా, తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం హనుమంతరావును అజాత శత్రువుగా నిలిపాయి. ఆయన ఒక కవి, రచయిత. తెలుగుజాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి. దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో…

మాజీ సిఎం కెసిఆర్‌కు అయోధ్య ప్రాణప్రతిష్టకు ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 20 : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యమ్రానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.…

అయోధ్య రామమందిర మధుర ఘట్టం సమీపిస్తున్న వేళ…

22 జనవరి 2024 ఉషోదయ భానుడి కిరణాలు తొంగి చూస్తున్న శుభ వేళ సూర్యవంశ అయోధ్య శ్రీ రాముడిని దివ్యమైన, భవ్యమైన గర్భగుడిలో భక్తిపూర్వక ప్రాణ ప్రతిష్ట, ప్రారంభోత్సవం చేయడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న విషయం భారతీయులకు అందరికీ పరమానందాల్ని తోడ్కొని వస్తున్నది. దేశ స్వాతంత్య్రానంతరం నిర్మించిన అత్యద్భుతమైన అతి పెద్ద మందిరంగా…

వోట్ల కోసమే ఎస్సీ వర్గీకరణపై కమిటీ

షెడ్యూల్‌ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తాజాగా ప్రకటించింది. కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వంలో  అయిదుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని కేంద్రం జీ.ఓ కూడా జారీ చేసింది. ఈ కమిటి తొలి సమావేశ తేదీని కూడా ప్రకటించింది. ఈ నెల…

కూలిపోతున్న విలువల పునాదులు

మనం నిర్మించుకున్న విలువల పునాదులు కూలిపోతు న్నాయి. మానవ హృదయాంతరాళం నుండి వెల్లువెత్తిన ఒకప్పటి మానవత్వపు పరిమళాలు స్వార్ధమనే కాలుష్యం సోకి అదృశ్యమైపోతున్నాయి.   అవినీతి స్వైర విహారం చేస్తున్నది. అహంభావం ఆకాశానికి ఎగ బాకింది.నోట్ల కట్టల పరదాలో  నోటి మాటకు విలువ లేకుండా పోయింది. పరాకాష్ఠకు చేరిన అధునిక (అ)నాగరిక పోకడలు  మనిషిని మాయం…

శాంతి కాముకుడు సరిహద్దు గాంధీ

ఖాన్‌ అబ్దుల్‌ గఫర్‌ఖాన్‌…. ఈ పేరును ఈ తరానికి చెందిన చాలా మంది విని ఉండక పోవచ్చు. కాని సరిహద్దు గాంధీ అంటే కొంతమందికి అయినా గుర్తుకు రావచ్చు. పాకిస్థాన్‌లోని పంఖ్తూన్‌ రాష్ట్రంలో ఒక  పఠాన్‌గా  జన్మించి, జాతిపిత గాంధీ అహింసా మార్గంలో అడుగులు వేసి బ్రిటీష్‌ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన స్వాతంత్య్ర సమరయోధుడు…