NEWS

NEWS

అద్వానీకి అంది వొచ్చిన భారతరత్న

ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన రాజకీయ తాత్వికుడు రెండు దశాబ్దాల మధ్యకాలంలో అంటే 20వ శతాబ్దపు మధ్యకాలం నుండి 21వ శతాబ్దపు ప్రారంభ కాలం వరకు భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన ప్రజా హృదయుడు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో 1927 సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమంలో ఎందరో స్వతంత్ర…

ఇద్దరు వ్యక్తులు దుర్మరణం

మెదక్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : మెదక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన కొల్చారం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాద వశాత్తు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో…

సైబర్‌ నేరాల బారిన పడుతున్న ఉన్నత విద్యావంతులు: సిపి శ్రీనివాసరెడ్డి వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : సైబర్‌ నేరాల కట్టడికి సైబర్‌ క్రైమ్‌ బ్యూరో ఎంతో కృషి చేస్తుందని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చాలా సైబర్‌ నేరాలు నమోదు అవుతున్నాయని చెప్పారు. సైబర్‌ నేరాల్లో రికవరీ అనేది బాధితులు ఫిర్యాదు చేసే సమయాన్ని బట్టి ఉంటుందని..ఎక్కువగా…

ప్రజా చైతన్యం, ఐక్యత పోరాటమే గద్దర్‌కు నిజమైన నివాళి..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రొఫెసర్‌ కేశవ్‌ రావు జాదవ్‌,  ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రజాగాయకుడు గద్దర్‌,కాళోజీ నారాయణరావు ,ప్రత్యేక తెలంగాణ సాధన  ఉద్యమంలో ముందు నడిచారు . సామాజిక తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి నాయకత్వం వహించిన మారోజు వీరన్న,తెలంగాణ రాష్ట్రం కోసం అడి పాడినందుకు పదిహేడు ముక్కలైన బెల్లి లలిత అక్క, తొర్రూరు…

సీనియర్‌ సిటిజన్స్‌ ఎక్కువగా మాట్లాడుతుండాలి..

ఎక్కువ మాట్లాడే వయోధికులను పిచ్చివారిగా ఎగతాళి చేస్తున్నారు, కానీ వైద్యులు దీనిని ఒక వరంగా భావిస్తున్నారు. జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతం మార్గం లేనందున పదవీ విరమణ పొందినవారు సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడాలని వైద్యులు చెపుతున్నారు.  ఎక్కువ మాట్లాడటం ఒక్కటే మార్గం.  సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడటం వల్ల  మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మాట్లాడుతు…

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందని విమర్శించారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

నాగోబాను దర్శించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు

In-charge Ministers

మెస్రం వంశీయుల ఘన స్వాగతం ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబాను సీఎం రేవంత్‌ రెడ్డి  దర్శించుకున్నారు. శుక్రవారం (మధ్యాహ్నం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క,…

చీరి చింతకు కడతాం…

 మా ప్రభుత్వాన్ని పడగొట్టలేరు..ఎవడైనా పడగొడతామంటే పండబెట్టి తొక్కుతాం..పళ్లు రాలగొడతాం ఊళ్లో యేపచెట్టుకు కట్టి కోదండం ఎక్కిస్తాం అలాంటి ఆలోచన వొచ్చినోళ్లను ఊర్ల నుంచి తరిమి కొట్టాలి త్వరలోనే 500 కే గ్యాస్‌..ప్రియాంక చేతుల విూదుగా ప్రారంభం పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌నే గెలిపించాలని పిలుపు ఇంద్రవెల్లి సభ వేదికగా బిఆర్‌ఎస్‌ నేతలపై సిఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన…

రేపు రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

8 నుంచి బడ్జెట్‌ సమావేశాలు..? తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం 12 నుంచి 5 రోజులపాటు సమావేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2 : రేపు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. అయితే చర్చించే అంశాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ నెల 8…