NEWS

NEWS

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టులో విచారణ

అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న రాజ్యాంగ ధర్మాసనం న్యూదిల్లీ, ఫిబ్రవరి 6: ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభమైంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ ఆరంభించింది. ఎస్సీ వర్గీకరణపై పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను రాష్ట్ర అడ్వేకేట్‌ జనరల్‌…

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రూప్‌-1లో మరో 60 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు మొత్తం 563కు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌కు టిఎస్‌పిఎస్‌సికి సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 60 పోస్టులు అదనంగా పెంచింది. గతంలో 503 పోస్టులకు…

గుండె జబ్బులపై అవగాహన అవసరం

హృదయ వ్యాధి ఈ రోజు ప్రపంచం లోనే నంబర్‌ వన్‌ కిల్లర్‌. జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా, మన గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసు కోవాలి. గుండెపోటు, గుండె జబ్బులను…

వోటు విలువ తెలుసుకో…భవితను నిర్మించుకో!

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. పోరాడి రాజులు అవుతారో.. వోటును అమ్ముకుని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది – డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచంలో ఏ పదవీ వోటరు బాధ్యతకంటే గొప్పది కాదు -ఫెలిక్స్‌ ఫ్రాంక్‌ఫర్టర్‌ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.  ప్రజల చేతిలోనే సార్వభౌమాధికారం వుంటుంది. అటువంటి ప్రజాస్వామ్య మనుగడకు నవ సమాజ…

కాళేశ్వరంతో తెలంగాణ సర్వనాశనం

కృష్ణా జలాలపై దమ్ముంటే చర్చకు రావాలి కెసిఆర్‌కు మంత్రి ఉత్తమ్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : కాళేశ్వరంతో తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్‌ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం…

ఆమె అశ్లీల వస్తువు కాదు, ఆదిపరాశక్తి !

(08 మార్చి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా…) సృష్టిలో ఆమె సగం. అతివే సంతానలక్ష్మి. నవ్వులు పంచే త్యాగమయి. ఆర్థికాభివృద్ధిలో ఐశ్వర్యలక్ష్మి. గృహ కోవెలలో కొలువైన దేవత. ఓపికకు ప్రతీక మహిళ. కుటుంబ సంక్షేమ నిధి అతివ. ఇంటి గడపకు ఆమె పసుపు పారాణి. అమ్మతనం ఆవిడ స్వంతం. మామిడి తోరణాల పచ్చని పందిరే పడతి.…

మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు అభివృద్ది

సిఎం రేవంత్‌తో పలువురు కంపెనీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : హైదరాబాద్‌ మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డిని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇటీవల లండన్‌, దుబాయ్‌ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్‌…

తెలంగాణ నుంచి పోటీ చేయండి..

రెండు గ్యారంటీలు అమ‌లు చేస్తున్నాం.. మ‌రో రెండు గ్యారంటీలు అమ‌లు చేయ‌నున్నాం పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నాం… సీపీపీ ఛైర్మ‌న్ సోనియా గాంధీకి వివ‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి న్యూ దిల్లీ:  రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ…

పేదల సంక్షేమం వికసించని మధ్యంతర బడ్జెట్‌

కీలక రంగాలైన వ్యవసాయ అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, ఎస్సీ,ఎస్‌టివెల్ఫేర్‌, స్త్రీ శిశు సంక్షేమం, వివిధ వర్గాలకు అమలు చేసే సంక్షేమ పథకాలు, సామాజిక భద్రతపై ఖర్చు గత బడ్జెట్లో కేటాయించిన దాని కంటే తక్కువ ఖర్చు చేశారు.  గత బడ్జెట్‌తో పోల్చితే  పీఎం ఆవాస్‌ యోజన, పీఎం పోషణ్‌, పీఎం గ్రామ సడక్‌ యోజన…