NEWS

NEWS

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపి కెసి వేణుగోపాల్‌, సిఎం రేవంత్‌, మల్లు భట్టి  తదితరుల సమక్షంలో చేరిన వెంకటేష్‌ న్యూదిల్లీ, ఫిబ్రవరి 6 :  పార్లమెంట్‌ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. వరుసగా నేతలు బిఆర్‌ఎస్‌ వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తాజాగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో…

17 ఎంపి సీట్లు గెలవడమే లక్ష్యం

హైదరాబాద్‌ సీటుపైనా పాగా వేస్తాం.. ఈసారి మా తడాఖా చూపిస్తాం  బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌  కేంద్ర పథకాలను జనంలోకి తీసుకుని వెళ్లడమే  లక్ష్యంగా 10 నుంచి బండి సంజయ్‌ పాద యాత్ర కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను…

కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వమే

 రాహుల్‌ గాంధీకి ప్రధాని అయ్యే చాన్స్‌ లేదు  రాష్ట్రంలో కెసిఆర్‌ కుటుంబ పాలన అంతమైంది  మజ్లిస్‌ అభ్యర్థిని గట్టిగా ఢీ కొంటాం  మహేశ్వరం గావ్‌ చలో అభియాన్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : దేశంలో అవినీతిలేని, అంకిత భావంతో పాలన జనరంజకంగా సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో మూడవ సారి…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభద ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు   హైదరాబాద్‌,…

కృష్ణా జలాలపై హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం

రౖౖెతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి 13న నల్గొండలో భారీ బహిరంగ సభ ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించడంపై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ సమీక్ష హాజరైన మాజీ మంత్రులు, కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌…అసెంబ్లీ సమావేశాలకూ హజరవుతారన్న హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,…

ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టులో విచారణ

అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోనున్న రాజ్యాంగ ధర్మాసనం న్యూదిల్లీ, ఫిబ్రవరి 6: ఎస్సీ వర్గీకరణపై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభమైంది. సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ ఆరంభించింది. ఎస్సీ వర్గీకరణపై పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను రాష్ట్ర అడ్వేకేట్‌ జనరల్‌…

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గ్రూప్‌-1లో మరో 60 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు మొత్తం 563కు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌కు టిఎస్‌పిఎస్‌సికి సిఎం ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1లో పోస్టుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 60 పోస్టులు అదనంగా పెంచింది. గతంలో 503 పోస్టులకు…

గుండె జబ్బులపై అవగాహన అవసరం

హృదయ వ్యాధి ఈ రోజు ప్రపంచం లోనే నంబర్‌ వన్‌ కిల్లర్‌. జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా, మన గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసు కోవాలి. గుండెపోటు, గుండె జబ్బులను…

వోటు విలువ తెలుసుకో…భవితను నిర్మించుకో!

మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. పోరాడి రాజులు అవుతారో.. వోటును అమ్ముకుని బానిసలు అవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది – డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచంలో ఏ పదవీ వోటరు బాధ్యతకంటే గొప్పది కాదు -ఫెలిక్స్‌ ఫ్రాంక్‌ఫర్టర్‌ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.  ప్రజల చేతిలోనే సార్వభౌమాధికారం వుంటుంది. అటువంటి ప్రజాస్వామ్య మనుగడకు నవ సమాజ…

కాళేశ్వరంతో తెలంగాణ సర్వనాశనం

కృష్ణా జలాలపై దమ్ముంటే చర్చకు రావాలి కెసిఆర్‌కు మంత్రి ఉత్తమ్‌ సవాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : కాళేశ్వరంతో తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్‌ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం…