NEWS

NEWS

పారి జాతాలు

ఆ నవ్వులో విచ్చుకున్న పారిజాతం పసిపిల్లలా పరుగులా ఉరికే జలపాతం. క్రాగే  బాధలో కుంగే వేళలో పలుకుల చిరుజల్లులా మాటల పరవళ్లు. గుర్తొస్తేజి మనసొస్తేజి కలం నాట్యానికి కవితకు ప్రాణం. చూపు సువాసన స్రవించేకొద్ది ధ్యాస ప్రత్యేక్షం. రూపు పరోక్షం. ఆ నవ్వుల సిరిని మూట కట్టి దాచుకున్నాను మాల కట్టి ముడవాలని నడిసిసిచ్చే రోజున…

పంచదార చిలుకలు

అవకాశ ఆశల ఆకాశంలో గద్ద ఎర ల వల వేస్తుంది గద్దె కోసం స్వేచ్ఛ లేని ఫామ్‌ కోడి ఎగిరి పోవడానికి చూస్తుంది బోయవాడు- పావురాల కథ విన్న తెలివైనవిజి వల తో సహా ఎగిరిపోతున్నవి ఆవలి వైపు క్యాంపు గూళ్ళు సిద్ధమైపోతవిజి సిగ్గు తప్పిన కోరికల కోడి పక్కింట్లో గుడ్లు పెట్టి వస్తుంది గంప…

డా. పులివర్తి కృష్ణమూర్తికి తెలుగు భాష సేవారత్న పురస్కారం

ఆంధ్ర ప్రదేశ్‌  ప్రభుత్వ అధికార భాషా సమితి, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన  ప్రతిష్టాత్మిక  కార్యక్రమంలో  డా. పులివర్తి కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. పులివర్తి  ‘ప్రజాతంత్ర’కు  ఆదినుండీ పలు శీర్షికలకు, సుదీర్ఘ కాలంగా తమ కలాన్ని అందించారు. సాంసృతికం,  ఆధ్యాత్మికం,  ధారావాహికాలుగా రామాయణం, మహాభా రతం, సాయి…

ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం

ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల ఉద్యోగాల భర్తీ మూసీ అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన రాష్టాన్న్రి గాడిలో పెట్టే పని ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్‌ ముందున్న ఇనుప కంచెను తొలగించడం ద్వారా…

రెక్కలు తొడిగిన అక్షరం…

తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత్వానికి ఫ్రత్యేకమైన స్థానం ఉంది. మినీ కవితలు సర్వత్రా విస్తరించాయి. హైకులు, రెక్కలు, టుమ్రీలు వంటి రూపాల్లో కవిత్వం వెలుగు చూసింది. నిజమైన కవిత్వం సామాజిక అవసరాల నుండే వచ్చిందని భావిస్తే  ఆ కోణంలో మినీ కవితకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రాపంచిక దృష్టిలో సమాజాన్ని అర్థం చేసుకొని గొప్ప…

హావిూల అమలుపై ప్రస్తావన ఏదీ..

స్పష్టత లేకుండా గవర్నర్‌ ప్రసంగం పంటలకు బోనస్‌,రుణమాఫీపై దాటవేత విూడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హావిూల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్‌ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎన్నికల హావిూల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు.…

ఉభయసభలు నేటికి వాయిదా

నేడు గవర్నర్‌ ప్రసంగంపై చర్చ తొలిరోజు సభకు కెసిఆర్‌ డుమ్మా హైదరాబాద్‌,ఫిబ్రవరి8 : ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగంలో కాళోజీ కవితను ప్రస్తావించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు కవితతో గవర్నర్‌ తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అయితే ఆ కవితలో గత ప్రభుత్వం తీరును ఎండగడుతూ…

ఎంఎస్‌పై కలెక్టర్‌ కొరడా విధుల్లో నిర్లక్ష్యం సహించను

కొత్తగూడెం :  కొత్తగూడెం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి కుమారస్వామిని ప్రిన్సిపల్‌ సెక్రటరీ, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, హైదరాబాద్‌ కార్యాలయానికి సరెండర్‌ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అల తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకంలో విధులపట్ల నిర్లక్ష్యంతో పాటు కీలకమైన విచారణ కోసం న్యూఢల్లీిలోని షెడ్యూల్డ్‌ తెగల…

15రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీ

త్వరలో గ్రూప్ -1 నోటిఫికేషన్ అదనంగా 64 ఖాలీలు సింగరేణిలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి రానున్న 15రోజుల్లో 15 వేల పోలీసుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 64 కొత్త ఖాలీ లతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా జారీ చేస్తామన్నారు. రాష్టంలోని 30 లక్షల…

ఎన్నికల ముందు కెసిఆర్‌ కొత్త డ్రామాలు

గతంలో కృష్ణా ప్రాజెక్టులపై నిద్ర పోయారు రాయలసీమ ప్రాజెక్టులు కట్టుకునేలా మిన్నకున్నారు మంత్రి జూపల్లి కృష్ణావు ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : కెసీఆర్‌ కొత్త నాటకానికి తెర తీశారని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. కృష్ణా జలాలపై మాజీ సీఎం కేసీఆర్‌ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని, తప్పు చేసిన వారే భయపడుతారని…