NEWS

NEWS

నేటి నుంచి ‘హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌’

 ప్రారంభించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు  పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్‌, వేదికకు రవ్వా శ్రీహరి పేర్లు  బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్‌ వెల్లడి ముషీరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 08 : తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌ స్టేడియం)లో ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు 36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనను…

హైదరాబాద్‌లో ఎన్‌ఐఎ సోదాలు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో తనిఖీలు ఫోన్‌ తదితర వస్తువుల స్వాధీనం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. హిమాయత్‌ నగర్‌ లోని వరవరరావు అల్లుడు, సీనియర్‌ జర్నలిస్ట్‌ ’వీక్షణం’ పత్రిక ఎడిటర్‌గా ఉన్న ఎన్‌.వేణుగోపాల్‌ పాటు ఎల్బీనగర్‌ లోని రవిశర్మ, అనురాధ…

ఓ రాహీ…రుక్‌ జానా నహీ !

మనిషంటేనే ఒక లయగతిక ప్రతీక జీవితమంటేనే చలనశీలం దేహం కదులుతుంటేనే ప్రాణం కాపురం చేస్తున్నట్టు ఊపిరుంటేనే ఉనికికి చిరునామా నడక మనిషి శ్వాస ఆగక నడవడమే మన అస్తిత్వం పయనం దారిలో పట్టుతప్పి ఎదురు దెబ్బలెన్ని తగిలినా పడిపోకుండా సాగటమే జీవితం నడకలేని మనిషి జీవితం ఎపుడైనా ఊహించగలమా? తప్పటడుగులతో మొదలై బుడి బుడి నడకలుగా…

వలస బాట

రెక్కలు ముక్కలు చేసుకోవాలి చెమట బిందువులు పారించాలి బద్ధకం కంబలి విసిరేయాలి శ్రమైక్య సౌందర్యం అనుభవించాలి కూలీనాలి దొరకనప్పుడు ఫస్తులుండాలి కుళాయి నీళ్ల కోసం కొట్టుకు చావాలి మురికి కూపంతో సావాసం చేయాలి పని పాటలు కోసం ఎదురుచూడాలి దినసరి భత్యం కోసం దేవుళ్ళలాడాలి ఎంత దూరమైన పని కోసం వెళ్లి తీరాలి ఎంతటి కష్టమైన…

పారి జాతాలు

ఆ నవ్వులో విచ్చుకున్న పారిజాతం పసిపిల్లలా పరుగులా ఉరికే జలపాతం. క్రాగే  బాధలో కుంగే వేళలో పలుకుల చిరుజల్లులా మాటల పరవళ్లు. గుర్తొస్తేజి మనసొస్తేజి కలం నాట్యానికి కవితకు ప్రాణం. చూపు సువాసన స్రవించేకొద్ది ధ్యాస ప్రత్యేక్షం. రూపు పరోక్షం. ఆ నవ్వుల సిరిని మూట కట్టి దాచుకున్నాను మాల కట్టి ముడవాలని నడిసిసిచ్చే రోజున…

పంచదార చిలుకలు

అవకాశ ఆశల ఆకాశంలో గద్ద ఎర ల వల వేస్తుంది గద్దె కోసం స్వేచ్ఛ లేని ఫామ్‌ కోడి ఎగిరి పోవడానికి చూస్తుంది బోయవాడు- పావురాల కథ విన్న తెలివైనవిజి వల తో సహా ఎగిరిపోతున్నవి ఆవలి వైపు క్యాంపు గూళ్ళు సిద్ధమైపోతవిజి సిగ్గు తప్పిన కోరికల కోడి పక్కింట్లో గుడ్లు పెట్టి వస్తుంది గంప…

డా. పులివర్తి కృష్ణమూర్తికి తెలుగు భాష సేవారత్న పురస్కారం

ఆంధ్ర ప్రదేశ్‌  ప్రభుత్వ అధికార భాషా సమితి, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రవాసాంధ్ర తెలుగు సంఘం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన  ప్రతిష్టాత్మిక  కార్యక్రమంలో  డా. పులివర్తి కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. పులివర్తి  ‘ప్రజాతంత్ర’కు  ఆదినుండీ పలు శీర్షికలకు, సుదీర్ఘ కాలంగా తమ కలాన్ని అందించారు. సాంసృతికం,  ఆధ్యాత్మికం,  ధారావాహికాలుగా రామాయణం, మహాభా రతం, సాయి…

ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం

ఇచ్చిన హావిూ మేరకు 2లక్షల ఉద్యోగాల భర్తీ మూసీ అభివృద్ధి, రంగారెడ్డి పాలమూరు పూర్తి చేస్తాం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిన రాష్టాన్న్రి గాడిలో పెట్టే పని ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారని.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్‌ ముందున్న ఇనుప కంచెను తొలగించడం ద్వారా…

రెక్కలు తొడిగిన అక్షరం…

తెలుగు సాహిత్య ప్రపంచంలో మినీ కవిత్వానికి ఫ్రత్యేకమైన స్థానం ఉంది. మినీ కవితలు సర్వత్రా విస్తరించాయి. హైకులు, రెక్కలు, టుమ్రీలు వంటి రూపాల్లో కవిత్వం వెలుగు చూసింది. నిజమైన కవిత్వం సామాజిక అవసరాల నుండే వచ్చిందని భావిస్తే  ఆ కోణంలో మినీ కవితకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రాపంచిక దృష్టిలో సమాజాన్ని అర్థం చేసుకొని గొప్ప…

హావిూల అమలుపై ప్రస్తావన ఏదీ..

స్పష్టత లేకుండా గవర్నర్‌ ప్రసంగం పంటలకు బోనస్‌,రుణమాఫీపై దాటవేత విూడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హావిూల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్‌ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎన్నికల హావిూల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు.…