NEWS

NEWS

ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించేది లేదు

అసెంబ్లీలో ప్రజా ప్రభుత్వం తీర్మానం  కేసీఆర్‌ సభకు ఎందుకు రాలేదు..? ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టా..?…వ్యతిరేకిస్తున్నట్టా..? దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలే ఆధారం  సభలో హరీష్‌ రావు పచ్చి అబద్ధాలు శాసన సభ చరిత్రలో కీలక ఘట్టం :అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఏపీకి కృష్ణాజలాలను ధారపోసింది కేసీఆరే:నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌…

రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర షెడ్యూల్‌ మార్పు

చత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న యాత్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 12 : రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ యాత్ర షెడ్యూల్‌ మార్పుకాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. అయితే త్వరలో జరగనున్న యూపీ షెడ్యూల్‌లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ నెల 16న ఉత్తరప్రదేశ్‌లోకి రాహుల్‌ యాత్ర ప్రవేశించనుంది.…

నేడు మంత్రులు, ఎంఎల్‌ఏలతో కలిసి… సిఎం కాళేశ్వరం సందర్శన

అక్రమాలను బయటపెట్టడమే లక్ష్యం  వేలకోట్లు నీటి పాలయ్యాయని నేతల ఆరోపణ హైదరాబాద్‌, ఫ్రిబ్రవరి ఫిబ్రవరి 12 : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ లోపాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు నేరుగా పరిశీలించనున్నారు. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి ఆయన నేడు మంగళవారం మేడిగడ్డ బ్యారేజీ వద్దకు రానున్నారు.…

ఉద్యోగ నియామక పరీక్షల వయో పరిమితి 46 ఏళ్లకు పెంపు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.46 ఏళ్ల వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన విషయం…

రేడియో మాధ్యమ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు…

నేడు ప్రపంచ రేడియో దినోత్సవం ప్రపంచ రేడియో దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న నిర్వహించ బడుతుంది. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు.1946, ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభించబడిరది కాబట్టి, ఆ సందర్భంగా ప్రతిఏటా ఫిబ్రవరి 13న ఈ దినోత్సవం జరుపుకునేలా జనరల్‌ కాన్ఫరెన్స్‌ 36వ సెషన్‌లో ప్రపంచ రేడియో…

విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్‌!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక  అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి…

సంవత్సరమంతా చదువుల విధ్వంసం

సవాళ్ళు ఎదుర్కొంటేనే ఫలితాలు సాధ్యం దాహమేసినప్పుడే నీరు కోసం బావి తవ్వటం వివేకత అనిపించుకోదు. ఏదైనా లక్ష్యం ముందున్నప్పుడు దాని సాధనకు అనుసరించాల్సిన కార్యాచరణ కూడా ముందు నుండే వుండటం ఆ లక్ష్యసాఫల్యతకు దోహదపడుతుంది. ఒక విలువైన రంగంలో అభివృద్ధి కి అనుభవజ్ఞుల సహకారాన్ని పెడచెవిన పెట్టిన ఫలితంగా ఆ రంగం అనేక విధాల చిధ్రమైన…

షరతులు అంగీకరిస్తేనే ప్రాజెక్టుల అప్పగింత

లేకుంటే ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబికి అప్పగించేది లేదుద రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం విధించిన షరతులకు అంగీకరించకపోతే ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి(కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌) కి అప్పగించేది లేదని సోమవారం రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు నీటి…

హుక్కా కేంద్రాలను నిషేధిస్తూ చట్టం

పొగాకు ఉత్పత్తుల ప్రచారం పైనా నిషేధం ఏకగ్రీవంగా ఆమోదించిన రాష్ట్ర శాసనసభ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హుక్కా సెంటర్లపై నిషేధం విధించింది. ఈ మేరకు హుక్కా కేంద్రాలను నిషేదించే సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తరపున మంత్రి శ్రీధర్‌ బాబు ప్రవేశ పెట్టగా సభ…

అన్నదాతలకు భరోసా ఇవ్వని బడ్జెట్‌

రుణమాఫీకి మొండిచేయి…‘ప్రజాపాలన’ అబాసుపాలు బడ్జెట్‌పై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు అసంతృప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ తీవ్ర నిరాశ పరిచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. శనివారం అసెంబ్లీ విూడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ…ప్రజాపాలన అబాసుపాలు అయ్యిందని చెప్పారు.…