తొలి హావిూని అమలు చేసిన ఘనత ఆర్టీసీదే

ఉద్యమంలో ఆ కార్మికులది కీలక పాత్ర మంత్రులు పొన్నం, సీతక్కలతో కలిసి కొత్తగా వంద బస్సులను ప్రారంభించిన సిఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : ప్రభుత్వ హావిూని తొలిసారి అమలు చేసింది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. టీఎస్ ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను శనివారం సాయంత్రం…








