NEWS

NEWS

చదువుల పరమార్థం చాటిచెప్పాలి

ఎక్కడ పోతే, అక్కడే వెతుక్కోవాలనే నానుడి తెలుగు నాట సుప్రసిద్ధి గాంచింది. మనం కోల్పోతున్న విలువలను మనమే పునర్జీవింప చేయాలి. రోగం ప్రాథమిక స్థాయిలో ఉండగానే చికిత్స జరగాలి. రోగం ముదిరిన తర్వాత ఔషధాలతో చికిత్స క్లిష్టతరం, కష్టసాధ్యం. పూర్వం ఒక న్యుమేనియా వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగులందరినీ న్యుమేనియా రోగం లోకి దించి,…

చట్ట సభలను గౌరవించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో నిలిచిన కొందరు బ్రాండ్‌ అంబాసిడర్లలో మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్‌ రావు ఒకరు. తెలంగాణ ప్రజల నాడిని ఆయన పసిగట్టినట్లుగా ఇతర రాజకీయనాకులెవరూ పసిగట్టలేరు. కానీ చంద్రశేఖర్‌ రావు. .కేసీఆర్‌ ..తెలంగాణ ప్రజల హృదయాన్ని తెలుసుకోలేక పోయారు. రెండు…

మరో పదేళ్లు సిఎంగా ఉంటా

ప్రజలు ఆశీర్వదిస్తే ఇందిరమ్మ రాజ్యమే అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు? నిరుద్యోగులు ఆందోళన చెందొద్దు…సమస్యను పరిష్కరిస్తాం పోలీస్‌ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మరో పదేళ్లపాటు అధికారంలో ఉంటానని..ప్రజలు ఆశీర్వదిస్తే ఇక ఇందిరమ్మ రాజ్యమేనని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి…

కాంగ్రెస్‌ వైఖరిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆగ్రహం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ సభ్యులు బయటకు వచ్చారు. కేసీఆర్‌ నల్గొం సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాష పైన బీఆర్‌ఎస్‌…

చేతకాకుంటే రేవంత్‌ రాజీనామా చేయాలి

సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా   ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టండి.. రైతులకు నష్టం కలగకుండా చూడండి కాళేశ్వరం కింద నీళ్లు పారింది 98 వేలకు కాదు.. 20 లక్షల ఎకరాలకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు…

కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : కాంగెస్‌ తరఫున తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ హైకమండ్‌ ప్రకటించింది. సీనియర్‌ నేత రేణుకా చేదరి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేర్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్ణయించినట్లు సనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర శాసన సభలో కాంగ్రెస్‌…

లోక్‌సభను వీడి రాజ్యసభకు..

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఫిబ్రవరి 14 : కాంగ్రెస్‌ అగ్ర నేత సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బుధవారం జైపూర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతున్నది. ఇప్పుడు ఆ స్థానం నుంచి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లనున్నారు.…

కేసీఆర్‌ మాట తీరుపై చర్చకు సిద్ధమేనా?

చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకు లేదు   మేడిగడ్డ కుంగిపోతే నీళ్లు నింపడం ఎలా సాధ్యమవుతుంది ఆ పని మీకే అప్పచెబుతా…నింపి చూపండి అసెంబ్లీలో కెసిఆర్‌, బిఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫ్రిబ్రవరి 14 : ముఖ్యమంత్రిని ఏం పీకడానికి వెళ్లారని మాజీ సిఎం కెసిఆర్‌ అనడంపై అసెంబ్లీ…

రణరంగంగా రైతుల ‘దిల్లీ చలో’

నగరంలోకి ప్రవేశించడానికి రైతుల విశ్వప్రయత్నం..శంభు బార్డర్‌ వద్ద ఉద్రిక్తత రైతులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ…మరోసారి బాష్పవాయు ప్రయోగం భద్రత మరింత కట్టుదిట్టం…ట్రాఫిక్‌తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, ఫిబ్రవరి 14 : తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’ రణరంగాన్ని తలపిస్తున్నది. నగర శివారులో రైతుల నిరసన…

హస్తినలో రైతన్నల సింహగర్జన

మద్ధతు ధర సహా అపరిషృత డిమాండ్ల కోసం నిరసనలు ఎక్కడిక్కడ పోలీసుల అరెస్టు…డ్రోన్ల సాయంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగం పంజాబ్‌-హర్యానా బోర్డర్‌లో యుద్ధ వాతావరణం నగరాన్ని అష్ట దిగ్బంధనం మరో సుధీర్ఘ ఉద్యమానికి సిద్ధమయిన రైతులు (జాజుల దినేష్‌, సామాజిక విశ్లేషకులు): న్యూదిల్లీ, ఫిబ్రవరి 13 : 2020లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు…