చదువుల పరమార్థం చాటిచెప్పాలి

ఎక్కడ పోతే, అక్కడే వెతుక్కోవాలనే నానుడి తెలుగు నాట సుప్రసిద్ధి గాంచింది. మనం కోల్పోతున్న విలువలను మనమే పునర్జీవింప చేయాలి. రోగం ప్రాథమిక స్థాయిలో ఉండగానే చికిత్స జరగాలి. రోగం ముదిరిన తర్వాత ఔషధాలతో చికిత్స క్లిష్టతరం, కష్టసాధ్యం. పూర్వం ఒక న్యుమేనియా వైద్యుడు తన వద్దకు వచ్చిన రోగులందరినీ న్యుమేనియా రోగం లోకి దించి,…









