NEWS

NEWS

ఆకాశమే హద్దుగా చట్టసభల్లో మగువ స్వరం..!

(మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం) ఒకప్పుడు మహిళ అంటే వంటింటికే పరిమితమన్న భావన అందరిలోను ఉండేది. కాని నేడు ఎందు లోనూ తీసిపోమ్మంటూ ముందుకు దూసుకెళ్తున్నారు మహిళలు. పలు రంగాల్లో ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలు సృష్టిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గల్లీ నుంచి ఢల్లీి వరకు రాజకీయాల్లో రాణిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తున్నారు. లాలించే…

బిఆర్‌ఎస్‌లో హరీష్‌ కొనసాగడం డౌటే

బిజెపిలోకి పోవడం ఖాయమన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్య యాదాద్రి, ప్రజాతంత్ర, మార్చి 6 : పార్లమెంట్‌ ఎన్నికల తరవాత బిఆర్‌ఎస్‌లో హరీష్‌ ఉండడం డౌటేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి..కాంగ్రెస్‌ ప్రభుత్వానికి నక్కకు, నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన…

కాంగ్రెస్‌ హయాంలో విలేఖరులకు స్వేచ్ఛ లేదు..

ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయా? అఇచ్చిన హామీలన్నీ విస్మరించారు రేవంత్‌ రెడ్డి ప్రజలనే కాదు..కాంగ్రెస్‌ను కూడా మోసగిస్తున్నారు.. మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని చెప్పకనే చెప్పిండు మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఏ హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వొచ్చాక విలేఖరులకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రజాపాలనలో…

ఏపీ ఆళ్లగడ్డ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగివున్న లారీని ఢీకొన్న కారు… హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన ఐదుగురు మృతి ప్రమాదంలో నవదంపతులతో పాటు తల్లిదండ్రులు మృతి నంద్యాల/హైదరాబాద్‌, మార్చి 6: బుధవారం ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సవిూపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన…

ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్‌ ఆందోళన

కాంగ్రెస్‌ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉచితంగా పథకం అమలుకు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విపక్ష బిఆర్‌ఎస్‌ బుధవారం ఆందోళనకు దిగింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాడు ఇష్టారీతిగా…

భద్రాచలం ఆలయ అభివృద్ధిపై మంత్రుల సమీక్ష

దేవస్థానం అధికారులతో ముగ్గురు మంత్రులు సమీక్ష   సమగ్ర నివేదికలతో హాజరు కావాలి నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది   భద్రాచలం, ప్రజాతంత్ర మార్చి 06 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి చేయవలసిన పనులపై బుధవారం నాడు సచివాలయంలో మంత్రులు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ…

గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌-3 పరీక్షల షెడ్యూల్‌ విడుదల

జూన్‌ 9న గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. ఆగస్టు7,8తేదీల్లో గ్రూప్‌`2 పరీక్ష నవంబర్‌ 17,18 తేదీల్లో గ్రూప్‌ 3 పరీక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త..గ్రూప్‌ 1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్ష తేదీలను బుధవారం తెలంగాణ పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌ పీఎస్సీ) ప్రకటిచింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు.…

అమేథీ నుంచి లోక్‌సభకు రాహుల్‌ పోటీ

వెల్లడించిన  యూపీ కాంగ్రెస్‌ నేత అమేథీ, మార్చి 6 : వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోటీ చేయనున్నట్లు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రదీప్‌ సింగాల్‌ వెల్లడిరచారు. దిల్లీలో అధిష్టానంతో సమావేశం అనంతరం తిరిగి వొచ్చిన అనంతరం రాహుల్‌ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు,…

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…

మా ప్రభుత్వం జోలికి వొస్తే అంతుచూస్తా

వారు పదేళ్లు పాలిస్తే మాపై అప్పుడే విమర్శలా… పాలమూరు బిడ్డ సిఎం కావడం తట్టుకోలేకపోతున్నారు రాష్ట్రం కోసం మోదీతో అయినా..కెడీతో అయిన కొట్లాడుతా మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టా కేంద్రంతో ఘర్షణ వైఖరితో రాష్ట్రానికి నష్టం కెసిఆర్‌ను గెలిపిస్తే ఏం చేయలేకపోయాడు కాలు ఇరిగిందని చెప్పి..ఇంట్ల కూర్చుని విమర్శలు చేస్తున్నాడు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ వేసిన…