సిఎం సలహాదారు వేమ్తో మాజీమంత్రి మల్లారెడ్డి భేటీ

అల్లుడి భవనాల కూల్చివేత క్రమంలో అత్యవసర భేటీ మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 7 : ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం సీఎం సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డితో సమావేశం అయ్యారు. దుండిగల్ చెరువును ఆక్రమించి నిర్మించిన..మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన భవనాలను ఉదయం నుంచి కూల్చి వేస్తున్నారు. ఈ క్రమంలో…







