NEWS

NEWS

మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు బహిరంగ చర్చ

ప్రజలందరూ పాల్గొనాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 9 :  గత కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దాహార్తిని సొమ్ము చేసుకొని నీళ్లమాటున ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌ పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణ పాలిట శనేశ్వరంగా తయారయిందని,  ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు…

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

 21 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయం జూన్‌ 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్‌ అమలు కొత్త ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీకి నెలకు రూ.35 కోట్ల భారం 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం మహాలక్ష్మి పథకంలో 3 నెలల్లో 25 కోట్ల మహిళల జర్నీ రవాణాశాఖ మంత్రి పొననం ప్రభాకర్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి…

భారత దేశ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచానికి స్ఫూర్తిదాయకం

కేంద్ర పర్యాటక, సంస్కృతి,అభివృద్ధి శాఖ మంత్రి, బిజెపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్‌ రెడ్డి ఈనెల 14 నుంచి 17 వరకు అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం కన్హా శాంతి వనంలో ‘గ్లోబల్‌ స్పిరిచువాలిటీ మహోత్సవ్‌-2024’ హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 09: సంస్కృతి, ఆధ్యాత్మికత  అనేవి భారతదేశ…

మనసు అదుపు తప్పుతోందా…!?

కౌన్సెలింగ్‌తో మానసిక సమస్యలకు చెక్‌ ఆర్థిక కష్టాలు ఉండవు అయినా ఇంకా ఏదో కావాలన్న తపన నిద్రపట్ట నీయదు. కుటుంబ సభ్యులంతా ఆనందం గా ఉన్నా,  ప్రతి ఒక్కరిలో తెలియని ఆవేదన, విద్యార్థి చక్కగా చదువుతాడు. పరీక్షలంటే భయం, తెలివితేటలు పుష్కలం గా ఉన్నా సమస్య వస్తే ఎదుర్కొనలేక పోవడం. ఆరోగ్యంగా ఉన్నా ఒంటరిగా బయటకు…

మహనీయుల ఆశయాల ఆచరణ కావాలి!

‘మహనీయుల విగ్రహాలు – నిత్య స్ఫూర్తి చిహ్నాలు’. సామాజిక, ఆర్థిక అసమానతలను, దోపిడీ, పీడన అణచివేతలను, దురాచారాలను రూపుమాపేం దుకు పోరాడిన వారు చరిత్ర పొడవునా ఎందరో ఉన్నారు. అలాంటి త్యాగధనుల కృషిని గుర్తుంచుకోవడం, వారి ఆలోచనా విధానాన్ని కొనసాగించడం సమాజ పురోగతికి చాలా అవసరం. వారి ఆశయాలను ముందుకు తీసుకపోవడానికి, మిగిలిపోయిన పనులను పూర్తి…

బీఆర్‌ఎస్‌, బీఎస్పీల పొత్తు కుదిరేనా ..?

త్వరలో జరుగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, బిఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయవతి సూచనల మేరకే బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడిరచిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీల మధ్య  ఈనెల 5వ…

హైదరాబాదును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

అభివృద్ధిని అడ్డుకునే వారిని నగర బహిష్కరణ చేస్తామని హెచ్చరిక ఎల్‌.బి.నగర్‌ బైరామల్‌ గూడ ప్రారంభోత్సవం లో సీఎం రేవంత్‌ రెడ్డి ఎల్‌.బి.నగర్‌, ప్రజాతంత్ర,మార్చి 9:  2050 లక్ష్యంతో హైదరాబాదు ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని  సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాదులో  మెట్రో తెచ్చింది.. కాంగ్రెస్‌ ప్రభుత్వమని.. విస్తరించేది కూడా  కాంగ్రెస్‌ సర్కారే అన్నారు.…

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలి

అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 09 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన  సందర్భంగా సంబంధిత అధికారులు వారికి అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహించి పర్యటన విజయవంతం అయ్యేలా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అలా అన్నారు. శనివారం…

గాజా మారణహోమానికి తెలంగాణ,నుంచి అదానీ డ్రోన్లు.

  పాల‌స్తీనాపై దాడుల‌కు ఊత‌మిచ్చే ఒప్పందాన్ని ర‌ద్ద‌చేసుకోవాలి.. మానవ హక్కుల వేదిక డిమాండ్  ..   గాజాలో పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణహోమంలో డ్రోన్లు స‌ర‌ఫ‌రా చేసేందుకు  పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చేసుకున్న ఒప్పందాన్ని వెంట‌నే ర‌ద్దుచేసుకోవాల‌ని మాన‌వ హ‌క్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు. విఎస్ కృష్ణ‌,   ఎస్ఎస్…

సభ్యత సంస్కారం మరచిన భారతీయత

 సభ్యతగల సమాజంలో  జీవిస్తున్నామా ? దేశంలో మహిళలపై అకృత్యాలు గతంలో జరిగాయి, ఇప్పుడు అంతకన్నా  ఘోరంగా  జరుగుతున్నాయి.  గత  రెండు మూడు సంవత్సరాలుగా మతం పేరుతో, వర్గం పేరుతో మహిళలపై  దాడులు హింస అత్యాచారాలు హత్యలు మితిమీరి పోయాయి. మార్పు  ఇంటి నుంచి మొదలవ్వాలి. ద్వేషం అసూయ అజ్ఞానం అవిద్య అవివేకం మెండుగా ఉన్న వారు…