NEWS

NEWS

ధూమపానం చేసే వారికే కాదు… పక్కవారికీ ప్రమాదమే..!!

నేడు నో స్మోకింగ్‌ డే సందర్భంగా… ‘‘పొగాకు విశ్వవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు దేశంలో సంవత్సరానికి ఎనిమిది లక్షల మంది మరణాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాధ్యత వహిస్తుంది. పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్స మరియు ఉత్పాదకత కోల్పోవడం వల్ల నష్టపోతున్నట్లు కూడా కనుగొనబడిరది’’ -సుప్రీం కోర్ట్‌ ఆఫ్‌ ఇండియా (మురళీ…

యురేనియం ఊబిలో నల్లమల్ల అడవి ప్రాంతం…

ప్రస్తుత సమాజంలో మానవ అభివృద్ధి పేరున మనిషి భావితరాల మనుగడకు ముళ్ళకంచలాంటి బాటలు దారులుగా చూపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సముద్ర మట్టానికి దాదాపు 1,000 మీటర్ల ఎత్తులో ప్రకృతి వైపరీత్యాలకు నిర్మూలనకు ఒక పెట్టని కోట వలె దక్కన్‌ పీఠభూమిలో దాగి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవి ప్రాంతం ఎన్నో రకాల వన్య  ప్రాణులకు,…

వెయ్యి రూపాయల పెన్షన్‌తో కష్టాలు తీరేనా?

దేశ వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది బొగ్గు పెన్షన్‌ దారులకు కోల్‌ మైన్స్‌ పెన్షన్‌ స్కీం-1998 ప్రకారం కనీస పెన్షన్‌ రూ.350 నిర్ణయించబడిరది.ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జాతీయ కార్మిక సంఘాలు, బొగ్గు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘాల ఆందోళనల ఫలితంగా కోల్‌ మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌  వారి ట్రస్ట్‌ బోర్డ్‌  ప్రతిపాదన…

సార్వత్రిక ఎన్నికలపై ఈసీ కసరత్తు

దిల్లీలో అధికారులతో కీలక సమావేశం దేశవ్యాప్తంగా ఎన్నికల అబ్జర్వర్లకు సూచనలు న్యూదిల్లీ,మార్చి12 : సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఢల్లీి విజ్ఞాన్‌ భవన్‌ లో చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ కీలక సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల…

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ మాయం

పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదు మేడిగడ్డపై చిల్లర రాజకీయాలు… వందరోజుల్లోనే బండారం బయటపడిరది కెసిఆర్‌ పాలనలో ఈ కష్టాలు లేవని తేలిపోయింది గులాబీ జెండానే తెలంగాణకు అండ… బిఆర్‌ఎస్‌ గెలిస్తేనే భవిష్యత్‌ ఆరు గ్యారెంటీలు కాదు కదా…అసలు పట్టించుకోరు రాష్ట్రానికి ఒక్క నవోదయ స్కూల్‌, మెడికల్‌ కాలేజీ ఇవ్వని బిజెపికి ఎందుకు వోటేయాలి.. కరీంనగర్‌ కదనభేరి…

హుస్సేన్‌సాగర్‌ అలలపై లేజర్‌ ఆధారిత సౌండ్‌ అండ్‌ లైట్‌ షో

 ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సంజీవయ్య పార్క్‌ లో లైట్‌ అండ్‌ షో ను ప్రజలకు అంకితం చేసిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, పాల్గొన్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12: హైదరాబాద్‌ భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతాల్లో ఒకటని, అందుకే భాగ్యనగరాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులకు అపూర్వమైన అనుభూతిని…

రాష్ట్రంలో బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవించాలి

పార్టీకి టీవీ ఛానల్స్‌, పేపర్స్‌ అన్నీ సోషల్‌ మీడియా కార్యకర్తలే.. బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 : వొచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంట్‌ సీటు గెలుపే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

రానున్న ఎన్నికల్లోనూ బీజేపీదే అధికారం..

తెలంగాణలో 12 కంటే ఎక్కువ స్థానాలు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లీజ్‌ పార్టీలవి ఒక్కటే అజెండా.. ఎంఐఎం చేతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు కీలుబొమ్మలు బీజేపీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 12 :  రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధించి మూడోసారి అధికారంలోకి వొస్తుందని కేంద్ర…

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం…

మహిళ ఉత్పత్తుల విక్రయానికి నెల రోజుల్లో శిల్పారామం పక్కన వంద దుకాణాల నిర్మాణం పది లక్షల మంది మహిళలతో హైదరాబాద్‌లో కవాతు   గ్యాస్‌ ధర రూ.1200లకు పెంచిన కెసిఆర్‌, మోదీ మహిళలకు భారం కావొద్దని మేము 400కే ఇస్తున్నాం   మోదీ, కేసీఆర్‌లకు ఎందుకు వోటేయాలి…? మహిళల ఉసురుతోనే కెసిఆర్‌ పదవి పోయింది    కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని…

పార్లమెంటు ఎన్నికలు..బిఆర్‌ఎస్‌కు విషమ పరీక్ష

పోటీకి జంకుతున్న కొందరు .. కారు దిగుతున్న మరికొందరు ప్రముఖులు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 11 : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) విషమ పరీక్షను ఎదుర్కునాల్సి వొస్తున్నది. మరో మూడు నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండడంతో అందుకు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు…