NEWS

NEWS

సంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం అవసరం

యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి  ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో  యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక  భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత…

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

కెసిఆర్‌ పాలనలో దక్షిణ తెలంగాణ ఎడారి

మిషన్‌ భగీరథ పేరు చెప్పి ప్రజలకు మోసం  డిండి, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే నీటి సమస్య ఉండేది కాదు  నల్లగొండ పర్యటనలో కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని…ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వొస్తున్నాయని మంత్రి…

త్వరలో సంగం బండ ప్రాజెక్టు పూర్తి

ఐదేళ్లలో రంగారెడ్డి, భీమా, కోయిల్‌సాగర్‌ పనులు పూర్తి డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌ల ప్రకటన నారాయణపేట, ప్రజాతంత్ర, మార్చి 13 : మక్తల్‌ నుంచి వొచ్చే అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. బుధవారం నారాయణ పేట జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు పర్యటించారు. మక్తల్‌…

చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ వరంగల్‌ స్థానంలో కడియం తనయ డాక్టర్‌ కావ్య

మరో రెండు లోక్‌సభ సీట్లకు బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన అధినేత కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌…

కెసిఆర్‌ అత్యాశకు కాళేశ్వరం బలి

వెన్నముక లాంటి మేడిగడ్డ కుంగితే పన్నుతో పోలికా అవినీతి..అన్నారం, సుందిళ్లకు కూడా పాకింది సమస్యను చిన్నదిగా చేయడం దుర్మార్గం కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఒక పన్ను పాడైతే మిగతా అన్ని పళ్లు పీకేసుకుంటామా.. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారా.. కరీంనగర్‌ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌…

ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్‌లలో టిజి

కేంద్ర ఉపరితల రవాణాశాఖ నోటిఫికేషన్‌ జారీ వెల్లడిరచిన దిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి న్యూదిల్లీ, మార్చి 13 : వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌లపై తెలంగాణ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లను టీఎస్‌ నుండి టీజీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా…

నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు…

‘‘తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించడం మాత్రం ఆపకూడదు. జీవితం సైకిల్‌ తొక్కడం లాంటిది. మీరు బ్యాలెన్సుగా ఉండడానికి, మీరు కదులుతూ ఉండాలి.’’ ఈ మాటలు అన్నది చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడి అతని…

పీఠముడిగా మారిన వరంగల్‌ ఎంపి స్థానం

వరంగల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు పీఠముడిగా మారింది. హైదరాబాద్‌ తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఉమ్మడి వరంగల్‌కు పేరుంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన వరంగల్‌పైన ఆధిపత్యం  కోసం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడటం చూస్తున్నాం. గడచిన పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)…

స్టార్ట్‌తో స్టాప్‌ స్మోకింగ్‌ ఒక్క పఫ్‌ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు !

స్మోకింగ్‌ ప్రాణానికి హానికరం అని తెలిసినా.. చాలా మంది ఈ అలవాటుకు బానిసలవుతున్నారు. స్టైల్‌, ఫ్యాషన్‌, రిలాక్సేషన్‌, సరదా కోసం మొదలైన అలవాటు.. వ్యసనంగా మారి ప్రాణాలనే తీసుకుంటుంది. మన దేశంలో స్మోకింగ్‌ కారణంగా ఏటా సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. పొగతాగడం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు, ఉపిరి తిత్తుల క్యాన్సర్‌,…