NEWS

NEWS

నేడు మోగనున్న ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం  మధ్యాహ్నం విూడియా సమావేశంలో ప్రకటన  షెడ్యూల్‌ వివరాలను వెల్లడిరచనున్న ఎన్నికల కమిషనర్లు న్యూదిల్లీ, మార్చి 15 : సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నేడు శనివారం ఎన్నికల…

ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం

ఎలక్టోరల్‌ బాండ్స్‌ వివరాల సమర్పణలో… వెంటనే బాండ్స్‌ నెంబర్లతో పాటు వివరాలు అందించాలని ఆదేశం విచారణను సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 15  : ఎలక్టోరల్‌ బాండ్స్‌ కేసులో ఎస్‌బిఐ తీరుపై సుప్రీమ్‌ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ఆదేశాలు పాటించలేదంటూ ఎస్‌బిఐకి సుప్రీమ్‌ రాజ్యాంగ ధర్మాసనం…

దిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత అరెస్ట్‌

కవిత ఫోన్లు, పీఏ ఫోన్లను ఈడీ స్వాధీనం విమానంలో దిల్లీకి తరలింపు అరెస్ట్‌పై ఈడీ అధికారులతో కేటీఆర్‌ వాగ్వాదం… అరెస్ట్‌ సరికాదని ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ను ప్రశ్నించిన కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యా హ్నం నుంచి…

పేదవానిపై భారం పడకుండా ఆదాయ వనరుల పెంపు

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట ఇసుక ద్వారా ఆదాయం పెంపుతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు ఇసుక, మద్యం విభాగాల్లో అక్రమాలకు అడ్డుకట్టతో ఆదాయం పెంపు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : రాష్ట్ర ఆదాయం ప్రైవేట్‌ వ్యక్తుల…

కవిత అరెస్ట్‌కు నిరసనగా.. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీఆర్‌ఎస్‌ పిలుపు

 అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమన్న మాజీ మంత్రి హరీష్‌ రావు కవిత అరెస్టులో కుట్ర కోణం : మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 15 : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా నేడు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్‌ను…

జాతీయ విద్యావిధానం అమలును రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయా!

స్వతంత్ర భారతంలో తొలిసారి ‘జాతీయ విద్యా విధానం-1968(నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-1968 లేదా యన్‌ఈపీ-1968)’ ప్రవేశ పెట్టడంతో రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య అంశం ఉమ్మడి జాబితాలోకి (కాన్‌కరెంట్‌ లిస్ట్‌) చేర్చబడిరది. పాఠశాల విద్యా విధానంలో ‘త్రిభాషా సూత్రాన్ని’ ప్రతిపాదించిన నాటి యన్‌ఈపీ-1968ని తమిళనాడు రాష్ట్రం వ్యతిరేకించడం, ఆంగ్లం (అంతర్జాతీయ భాష), ప్రాంతీయ భాషతో పాటు హిందీ…

ఇక వాహన రిజిస్ట్రేషన్లలో నేటి నుంచి టీజీ అమలు

ప్రజల ఆకాంక్ష మేరకే నిర్ణయం.. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులకు కళకళ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 14 : తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వాహనాల రిజిస్ట్రేషన్లకు టీఎస్‌కు బదులుగా టీజీ అనే పదాన్ని శుక్రవారం నుంచే అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా,…

మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణం

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి వాతావరణ మార్పుల అంశంపై రెండు రోజుల వర్క్‌ షాప్‌ వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వక్తలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 14 : మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాల రూపంలో సమాజం మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌…

టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి

ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు… మూడు లక్షల మందికి ఊరట హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 14 : డీఎస్సీకి ముందే టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయుల నియామకానికిగానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎస్సీ రాయాలంటే టెట్‌ తప్పనిసరి కావడంతో మరోసారి టెట్‌…

సిఎఎను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు

ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు విపక్షాల వాదనల్లో అర్థం లేదన్న కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా 370 ఆర్టికల్‌ రద్దు సమయంలోనూ ఇలాగే చేశారని విమర్శలు న్యూ దిల్లీ, మార్చి 14 : సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని హోమ్‌ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా…