NEWS

NEWS

మోదీ అసత్యాలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

జగిత్యాల,ప్రజాతంత్ర,మార్చి18: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది రే…

తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం

నిమిషం గడువు ఎత్తేసిన బోర్టు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి18:  తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభ మయ్యాయి. 18నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి…

ఎన్నికల్లో ఈసీ నిబంధనలు

న్యూదిల్లీ,మార్చి18: లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ తేదీలు ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థుల ప్రకటనతో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎన్నికలు అనగానే ఎంతో వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఒక్కో అభ్యర్థికి లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

నా వ్యాఖ్యల వక్రీకరణ మోదీ తీరుపై మండిపడ్డ రాహుల్

న్యూదిల్లీ,మార్చి18: ‘శక్తి’పైనే పోరాటం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వక్రీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. ముంబైలో రాహుల్ సోమవారంనాడు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తన వాదన వినిపించారు. మోదీ నా మాటలు ఇష్టపడరు. ఆయన నా మాటలు వక్రీకరించేందుకు,…

అనర్హత నుంచి దానం తప్పించుకోలేరు

స్పీకర్ త్వరగా వ్యవహారం తేల్చాలి:  మాజీ ఎంపీ వినోద్ కుమార్ కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. సోమవారం నాడు తెలంగాణ భవన్లో ఆయన డియాతో మాట్లాడుతూ… గతంలో లాగా స్పీకర్ అనర్హత పిటిషన్పై జాప్యం చేసే పరిస్థితి సుప్రీంకోర్టు ఇటీవల…

గవర్నర్ తమిళిసై రాజీనామా

ధృవీకరించిన రాజ్భవన్ వర్గాలు రాష్ట్రపతికి రాజీనామా లేఖ సమర్పణ రానున్న ఎన్నికల్లో తమిళనాడు నుంచి పోటీ హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18:  గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి తమిళసై…

అబ్ కీ బార్.. చార్ సౌ పార్

దేశంలో అవినీతి ఎక్కడ జరిగినా.. దాని వెనుక కుటుంబ పార్టీ హస్తం.. ఇది మీడియా వారికి హోంవర్క్ .. కావాలంటే చూసుకోవచ్చు మీ అండతోనే శక్తి వినాశకారులను ఎదుర్కొంటా.. జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చ్ 18: మూడోసారి అధికారంలోకి రాబోతున్న ఎన్ డి ఏ కూటమికి 400 సీట్లు అందించి మద్దతు ఇవ్వాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర…

ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ సెక్రటరీల తొలగింపు

న్యూదిల్లీ,మార్చి18 : లోక్ సభ ఎన్నికల సపిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు రాష్ట్రాలకు చెందిన హోంశాఖ సెక్రెటరీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శిని తొలగిస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ…

ఉత్తమ జీవన విధానమే ప్రకృతి వైద్యం

ఉత్తమ జీవనశైలి అనేది  శ్రేయస్సు, సమతుల్యత మరియు నెరవేర్పును ప్రోత్సహిస్తుంది. ఇది సాధారణ శారీరక శ్రమ, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, అర్ధవంతమైన సామాజిక సంబంధాలు ఒకరి రోజువారీ కార్యకలాపాలలో ప్రయోజనం లేదా నెరవేర్పు వంటి అంశాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరి అవసరాలు  ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయి కాబట్టి వ్యక్తిగతంగా మీ కోసం పని…

వొత్తిడి తొలగే సూత్రాలివే..

నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు చదివిన మేరకు రాయగలమన్న నమ్మకమే పరీక్షా భయానికి విరుగుడు తాము చదివిన విషయాలు పరీక్షలోవస్తాయో… రావో… అనే ఆలోచనే పరీక్షా భయానికి మూలకారణమని జాతీయ అధ్యక్షుడు ఎ.ఆర్‌.పి.పి. ఇండియా డా.అట్ల శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి మొదలవుతున్న సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు…