NEWS

NEWS

దేశ గౌరవం పెరగాలంటే.. మోదీ మళ్లీ గెలవాలి

వారిని ఓడించాలంటే ప్రతి ఒక్కరూ వోటింగ్‌లో పాల్గొనాలి బాగ్‌ అంబర్‌పేట్‌ డివిజన్‌ బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి కామెంట్స్‌ ప్రపంచస్థాయి లో భారత్‌గౌరవం మరింత పెరగాలంటే ప్రధానిగా మోదీ మళ్లీ గెలవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్‌చీఫ్‌ జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గత పదేండ్ల మోదీ పాలనతోనే దేశానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. మెక్‌ఇన్‌ఇండియా…

నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్ల నారాజ్‌..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కేవలం 5 పదవులే తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసివారికి  ఇచ్చారని గుర్రు రెండో విడతలో అవకాశాలపై ఆశలు.. వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 21 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని  కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో…

మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు చుక్కెదురు

కస్టడీ సవాల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించిన న్యాయమూర్తి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి21: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్‌ పిటిషన్‌ దాఖలు…

తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న

రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారపు పేటలో,కుసుమ నాగమ్మ,  వీరస్వామి,దంపతులకు 17/03/1900 నాడు జన్మించాడు. వైద్య విద్వాన్‌, సంస్కృతం,ఆంధ్రం, ఆంగ్లం, హిందీ,ఉర్దూలలో, పాండిత్యం కలిగిన వ్యక్తి, నిన్మ జాతి, ముక్తి తరంగిణి, నల్ల దొరతనం, హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం, వంటి రచనలు చేశారు.  చదువుకున్న రోజుల్లోనే సంఘసంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం, చేత ప్రభావితం అయ్యారు.…

నీరే ఆధారం!

ఎర్రటి ఎండల్లో నెర్రలు బారిన నేలల్లో వలసల్లా సాగుతోన్న దాహం! నెత్తిన ఖాళీ బిందెలతో దూరాలు జయించినా చెమటల్లో తప్ప నీటిని నిజంగా చూడలేని నిస్సహాయత ఒక్క చెలమ చెలిమి లేని ఒంటరి ఇసుక దారుల్లో కన్నీటి పొరల్లోంచే కానరాని నీటిజాడ కోసం అన్వేషణ! చేతులు కాలాక ఆకులు పట్టినట్టు.. అమృత దారల్లాంటి వర్షపు నీళ్ళు…

నెత్తుటి లేపనం!

నిజమే…. మన ప్రమేయం లేకుండానే ఏ మాత్రం తెలియకనే వయసు పెరిగి పోతోంది ! రోజూ రోజటిలా లేకున్నా నిన్నటి రోజులా అనిపించక కొత్తగా నేడు మనముందు తెర తీసి ఆవిష్కారమై నిన్నను మరిచేలా నేడు కొత్తగా అందంగా దర్షనమౌతోంది ! అవును నిజంగానే గడిపిన రోజులు పాత జ్ఞాపకాలు బాల్యపు స్మృతుల చెలిమెలు యవ్వన…

విమోచనాక్షరం!

పిచ్చుక వాలింది భుజంపై ఆమె కూర్చున్న చోటల్లా ఏవో కొన్ని వాలుతూనే ఉంటాయి పువ్వులు విప్పుకుంటాయి గడ్డి పచ్చబడుతుంది చిలుకలు ఊపిరి సలిపే వసంతం వచ్చేదేమో కానీ ఆమె వస్తుందంటే కంటగింపే మాపై వాళ్ళకెందుకో అంత మందూ మాకులు ఏవో ఉన్నాయంటారు మానవీయ కోణంలో చూడరు వెన్నెల నక్షత్రాలు ఆమెలో పొదగబడి ఉన్నాయి కొన్ని వేల…

చిత్రకళా కవిత్వం…

జ్ఞాపకాలకు మతిమరుపు ఉండదు… తలచుకుంటే వాటంతటికి అవే మరోమారు పిలవకుండగ మనో నేత్రాల ముందు కన్పిస్తాయి అని అక్షరాల జడివానలో కురిపించిన సృజనశీలి. అమెరికా చికాగో నగరంలోని పేలోస్‌ హిల్స్‌ లో నివసిస్తున్న పద్మశ్రీ  ప్రొఫెసర్‌ డాక్టర్‌ యస్‌. వి. రామారావు (శిరందాసు వెంకటరామారావు). గుడివాడలో పుట్టాను… గుడివాడ  హైస్కూల్‌  చిత్రకారుణ్ణి చేసింది.. గుడివాడ కాలేజీ…

జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కెఎస్‌ఆర్‌ రంగారెడ్డి,ప్రజాతంత్ర,మార్చి20: భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్‌ లో నిర్మించిన క్యాపిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మీడియా సంస్థ భవన సముదాయాన్ని…

రైతులంటే ఎందుకింత చిన్నచూపు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి20: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్‌ఎస్న్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల…