ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ముమ్మరం

15 మంది అధికారుల చేతుల్లో ఎస్ఐబి కీలుబొమ్మగా మారిందని గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్ఐబీ కీలుబొమ్మగా మారినట్లుగా, ఆ అధికారులు ఎస్ఐబి కంట్రోల్ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్ ఐజీ ప్రభాకర్రావుతో పాటు ఒక మాజీ…









