NEWS

NEWS

ఫోన్‌ ట్యాపింగ్‌ దర్యాప్తు ముమ్మరం

15 మంది అధికారుల చేతుల్లో  ఎస్‌ఐబి కీలుబొమ్మగా మారిందని గుర్తింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు పోలీసులు ముమ్మరం చేశారు. 15 మంది అధికారులు చెప్పు చేతుల్లో ఎస్‌ఐబీ కీలుబొమ్మగా మారినట్లుగా, ఆ అధికారులు ఎస్‌ఐబి కంట్రోల్‌ చేసినట్లుగా గుర్తించారు. రిటైర్డ్‌ ఐజీ ప్రభాకర్‌రావుతో పాటు ఒక మాజీ…

దమ్ముంటే మల్కాజిగిరిలో పోటీ చేయ్‌..

సిఎంకు రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ సవాల్‌ బిజెపి రైతు రుణమాఫీ గురించి మాట్లాడడం..దయ్యాలు వేదాలు వల్లించడమే ఈటల వ్యాఖ్యలపై కెటిఆర్‌ ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి సవాల్‌ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి..ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ…

పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు

చత్తీస్‌ఘడ్‌లో ఆరుగురు మావోయిస్టులు హతం మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ధృవీకరించిన బీజాపూర్‌ ఎస్పీ జితేందర్‌ యాదవ్‌ కాల్పుల మోతతో దండకారణ్యంలో యుద్ధ వాతావరణం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్‌ దండకారణ్యంలో మళ్ళీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీరోజు కాల్పుల మోతతో దద్దరి ల్లుతుంది. బుధవారం నాడు…

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత

ప్రజలకు న్యాయ సేవలు చేరువయ్యేలా మార్పులు అవసరం తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి సుప్రీమ్‌ కోర్టు సిజే జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ శంఖుస్థాపన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : కింది కోర్టులతో పాటు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని సుప్రీమ్‌ కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ అన్నారు. తెలంగాణలో కొత్త…

దిల్లీ చేరుకున్న సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి

సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం..ఎంపి స్థానాలపై తుది నిర్ణయం న్యూదిల్లీ, మార్చి 27 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకున్నారు.  దిల్లీలో సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వారు దిల్లీకి వెళ్లారు. రేవంత్‌ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ…

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్‌ మండలం మన్సాన్‌పల్లి శివారులో పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా…

సీనియర్‌ నేత విహెచ్‌కు సిఎం రేవంత్‌ బుజ్జగింపు

అండగా ఉంటానని హావిూ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావును  సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం కలుసుకుని బుజ్జగించారు. విహెచ్‌కు తాను అండగా ఉంటానని హావిూ ఇచ్చారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. టిక్కెట్‌ తనకు దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో అలక బూనారు. గత కొన్నిరోజులుగా…

అలుగు’ పారేనా… ‘వెలిచాల’ వెలిసేనా..

కరీంనగర్ ఎంపీ సీట్ పై కాంగ్రెస్ లో వీడని ఉత్కంఠ గెలుపు లక్ష్యంగా అధిష్టానం కసరత్తు కరీంనగర్ (జగిత్యాల), ప్రజాతంత్ర, మార్చి 27: కరీంనగర్ ఎంపీ సీటు కు అభ్యర్థుల ఎంపిక పై కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ వీడటం లేదు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు తమ అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ…

తుక్కుగూడ సెంటిమెంట్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ఆరు గ్యారంటీలు

దేశవ్యాప్తంగా వందరోజుల్లో అయిదు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హజరుకానున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక…మ్యానిఫెస్టో విడుదల (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 26 : తుక్కుగూడ సెంటిమెం ట్‌తో కాంగ్రెస్‌ పార్టీ లోకసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో తాజా శాసనసభ ఎన్నికల్లో…

నాటకరంగ కళ అంతరించే అంచున ఉందా !

1961లో అంతర్జాతీయ రంగస్థల సంస్థ (ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇనిస్టిట్యూట్‌, ఐటిఐ) చొరవతో రంగస్థల ప్రాధాన్యం, సమాజ పరివర్తనంలో ప్రత్యక్ష పాత్రను నిర్వహించడం లాంటి లక్ష్యాలతో ప్రతి ఏట 27 మార్చిన ప్రపంచ దేశాలు ‘‘ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్‌ థియేటర్‌ డే)’’ను పాటించుట ఆనవాయితీగా మారింది. ప్రపంచ రంగస్థల దినం – 2024 నినాదంగా థియేటర్‌…