NEWS

NEWS

స్వామి స్మరణానంద మహోన్నత వ్యక్తిత్వం!

లోక్‌ సభ ఎన్నికల పండుగ  హడావిడి సమయాన ఓ వార్త మనసులో  కొన్ని క్షణాల పాటు అలజడిని సృష్టించింది. భారతదేశ ఆధ్యాత్మిక స్పృహలో అగ్రగణ్యుడైన శ్రీమత్‌ స్వామి స్మరణానంద జీ మహారాజ్‌ శివైక్యం చెందడం వ్యక్తిగత నష్టం లాంటిది. కొన్ని సంవత్సరాల క్రితం, స్వామి ఆత్మస్థానానంద జీ మహా మరణం, ఇప్పుడు స్వామి స్మరణానంద జీ…

న్యాయవాదుల లేఖ వెనక కాంగ్రెస్‌: మండిపడ్డ ప్రధాని మోదీ

న్యూదిల్లీ : ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్‌ సంస్క్నతి అని ప్రధాని మోదీ విమర్శించారు. దేశంలో న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ 600 మందికి పైగా లాయర్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌కు లేఖ  రాసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతలకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు…

న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు

న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే కుట్రలు సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి 500 మంది న్యాయవాదుల లేఖ న్యూదిల్లీ,మార్చి28:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ…

ముగిసిన మహబుబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌

వోటేసిన సిఎం రేవంత్‌..ఎమ్మెల్యే బండ్ల    99.86 శాతం వోటింగ్‌ నమోదు  2న కౌంటిగ్‌..అదేరోజు ఫలితం వెల్లడి మహబుబ్‌నగర్‌,ప్రజాతంత్ర,మార్చి28: మహబుబ్‌ నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్‌ పక్రియ పూర్తయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకూ జరగింది. . ఈ ఎన్నికల్లో 99.86 శాతం వోటింగ్‌ నమోదైంది.…

1998 డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరేనా..?

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులపట్ల ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపుతూ, స్థానికులకు మొండిచేయి చూపి, ఇష్టారాజ్యంగా నియామాకాలు చేపట్టిన నేపథ్యంలో స్వ రాష్ట్రంలోనే తమ వాటా తమకు దక్కుతుందన్న ఆకాంక్షతో ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులు, నిరుద్యోగులకు స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. నేతలు మారిన తలరాతలు మారడం లేదని, పోరాటం చేస్తూ, అలసిసొలసిన కొన్ని…

హైదరాబాద్‌పై పట్టుకు పార్టీల కసరత్తు

ప్రముఖ టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మిర్జాను ఇక్కడ నిలిపితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన ఒకటి రావడంతో దానిమీద పార్టీ పెద్దలు సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తున్నది.హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సానియా మిర్జాను గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా గౌరవించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అండాసిడర్‌గా కొనసాగిన  ఆమెనే హైదరాబాద్‌ లోకసభ అభ్యర్థినిగా నిలబెడితే గెలుపు…

ఎన్నికల  ‘మత్తు’ రాజకీయాలు …

కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, ప్రతిపక్ష పాలిత రాష్టాల్ర ముఖ్యమంత్రులను, పార్టీ నేతలను అరెస్టు చేయడం, ప్రత్యర్థులపై ఏజెన్సీలను ప్రయోగించడం వంటి చర్యల ద్వారా తమ పార్టీ బలం పెంచుకోగలమని బీజేపీ నేతలు అనుకుంటే అది పొరపాటు కాగలదు. అక్రమార్కులను నిజంగానే లోపల వేస్తున్నదని గట్టిగా నమ్మిక వొస్తే తప్ప బిజెపివన్నీ రాజకీయ ఎత్తుగడలుగానే ప్రజలు…

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు

వర్షాన్ని, కరువును రాజకీయం చేస్తున్నారువాటికి కారణం కాంగ్రెస్‌ కాదువాస్తవాలకు భిన్నంగా హరీష్‌ రావు మాటలుబిఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌  ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం సిద్ధిపేటలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ…

మాట్లాడితే మతోన్మాదులమా.. కొమ్ముగాస్తే సెక్యులర్‌ వాదులా..

రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా..  చెంగిచర్ల బాధితుల పరామర్శలో నిప్పులు చెరిగిన  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 27 : రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరికమా.. రజాకార్ల పాలననా అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అని ప్రశ్నించారు. ఓ వర్గానికి కొమ్ముగాస్తే సెక్యులర్‌ వాదులు..…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల కుంభకోణం

హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్‌ తమకు సంబంధం లేదని హరీష్‌ కార్యాలయం వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్‌ జరిగిందని కేసు రిజిస్టర్‌ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే…