NEWS

NEWS

అభద్రతా భావంలో అధికార కాంగ్రెస్‌

ఇచ్చిన హామీలపై ప్రజల్లో వ్యతిరేకత బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12 : ‌రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ అభద్రతా భావంలో ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ ‌రెడ్డి  ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్నారు. కరువు, నీళ్లు అందక…

కాంగ్రెస్‌కు చిక్కుముడిగా ఆ మూడు స్థానాలు

తేల్చుకోలేకపోతున్న ఖమ్మం..కన్ఫ్యూజ్‌లో కరీంనగర్‌..‌తటస్థంగా హైదరాబాద్‌ ‌టికెట్‌ ‌కోసం కీలక నేతలు ఎవరికి వారే తీవ్ర ప్రయత్నం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 12 : ‌మరో వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ‌రానుండగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంకా తన అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయలేకపోతున్నది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకుగాను పద్నాలుగు స్థానాలకు…

ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు..బ్లాక్‌ ‌లిస్ట్ ‌రైతులు ఒకటి, రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్‌కు తేవాలి క్షేత్ర స్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణతో సజావుగా కొనుగోళ్లు ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు మంత్రులు ఉత్తమ్‌, ‌పొంగులేటితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సిఎం రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌,…

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ ‌షిండేలు లేరు

మా నాయకుడు రేవంత్‌ ‌రెడ్డియే మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 : ‌బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ది పొందాలని చూస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు. దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలే నిదర్శనమన్నారు. రేవంత్‌ ‌రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారన్నారు. కాంగ్రెస్‌…

పదేళ్ల బిఆర్‌ఎస్‌ ‌పాలనలో సబ్బండ వర్గాలకు ప్రాధాన్యం

ఫూలే జయంతి సందర్భంగా స్మరించకున్న కెసిఆర్‌ ‌కాలంతో సంబంధం లేకుండా చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి పూలే ఫూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన నాయకుడు కేసీఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 : ‌మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని త్యాగాలను, సమసమాజ…

స్థిరమైన పాలన బిజెపికే సాధ్యం

ముషీరాబాద్‌ ‌నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి జీపు యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 : ‌దేశంలో స్థిరమైన పాలన కోసం భాజపాను గెలిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌ ‌నియోజకవర్గంలో ఆయన జీప్‌ ‌యాత్ర నిర్వహించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే కర్ఫ్యూలు,…

బతుకు గడియారం

ఆ జాగల కాసేపు నడుము వాల్చు పిట్టల చప్పుడు ఖాలీలను పూరిస్తది చేతిలో గడ్డి పరకలు ముచ్చట్లు చెప్తాయ్‌ ‌పైన కొమ్మలు ఏడికో తీసుకుపోతాయ్‌ ‌చెట్లవేర్లు మెదడునరాలు కలిసిపోయాయి మనలోంచి అవి వచ్చినట్లు… ‘ఊమ్‌’ అని పలకాలని ప్రయాస గొడ్డలితో మెడవరకు నరుక్కుపోతరు వ్యథలకు బలహీనతలను అంటగడతరు అవసరాల పువ్వులొస్తాయ్‌ ‌వికారంగా అనవసరపు మాటల తీగలు…

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది

గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ నాయకుడు ఏ రంగు కండువా మార్చాడోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ పార్టీ ఏ కూటమితో జత కట్టిందోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో ఉన్నారోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ పార్టీ సభకు ఏ రోజు అమ్ముడు పోవాలోనని? గంటకోసారి చూసుకోవాల్సి వస్తోంది! ఏ…

బాలల బొమ్మల ‘‘నాన్నారం కథలు’’

ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల్లో అమ్మమ్మ తాతయ్యలు పెద్దవాళ్లు కథలతో పాటు అనేక విషయాలు చెప్పేవారు .బయట దొరికే రకరకాల పుస్తకాలను కొనుక్కొని తెచ్చి మరి చదివి వినిపించేవారు. లైబ్రరీకి వెళ్లేవారు. కానీ ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైన తర్వాత వేర్పాటు  కుటుంబాలు ఏర్పడ్డాయి. పిల్లలకు కథలు చెప్పే వారు కరవయ్యారు.ఇప్పుడు అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయింది.…

ఈద్‌-ఉల్‌-ఫితర్‌

ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన మాసం రంజాన్‌. రంజాన్‌ మాసంను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు.  నెలవంకతో ప్రారంభమైన రంజాన్‌ మాసం.. మళ్లీ నెలవంక రాకతోనే ముగుస్తుంది. రంజాన్‌ ముగింపులో భాగంగా ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పండుగను నిర్వహిస్తారు. రంజాన్‌ నెలలో 29 లేదా 30వ రోజు ఆకాశంలో చంద్ర దర్శనం చేసుకుంటారు.…