NEWS

NEWS

వైభవోపేతంగా రాములోరికి పట్టాభిషేకం

గోదావరి జలాలతో భద్రాద్రి స్వామివారికి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు మహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించా రు. అభిజిత్‌ లగ్నంలో కల్యాణం జరుపు కున్న…

12 ఎంపి స్థానాలు గెల్చుకుంటున్నాం

బిజెపికి రాష్ట్రంలో తిరుగులేదు మల్కాజిగిరిలో ఈటల భారీ మెజార్టీతో గెలుపు సికింద్రాబాద్‌లో నా గెలుపును ఎవరూ ఆపలేరు ఈటల నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి…

ప్రధాని మోదీతో కేరళ సీఎం విజయన్‌ రహస్య ఒప్పందం

అవినీతిలో కూరుకుపోయిన కేరళ సీఎం..ఆయన కుటుంబం ప్రధానిగా రాహుల్‌ గాంధీ ప్రమాణ స్వీకారం ఖాయం రాహుల్‌ నియోజకవర్గం వాయనాడ్‌లో రైతులతో సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి వాయనాడ్‌, ఏప్రిల్‌ 18 : కేరళ సీఎం పినరయి విజయన్‌, ఆయన కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, బంగారం స్మగ్లింగ్‌లో విజయన్‌ కుటుంబ సభ్యుల పాత్ర ఉండటం ఆశ్చర్యాన్ని…

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : రాష్ట్రంలో 17 లోక్‌ సభ స్థానాలకు గాను ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలయి నామినేషన్ల పక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వొద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం…

బిఆర్‌ఎస్‌తో టచ్‌లో 20 మంది ఎమ్మెల్యేలు

అయినా కాంగ్రెస్‌ను పడగొట్టే ఉద్దేశ్యం లేదు మేము ఊరుకున్నా..రేపు మోదీ ఊరుకుంటాడా మమ్ములనే ఆగం పట్టించే ప్రయత్నం చేసిండ్రు కక్షతోనే కవితపై లిక్కర్‌ కేసు లోక్‌సభ ఎన్నికల తరవాత రాజకీయ గందరగోళం బిఆర్‌ఎస్‌ ఖచ్చితంగా  11 సీట్లు గెలవబోతుంది తెలంగాణలో పరిస్థితి మనకే అనుకూలం   22 నుంచి బస్సు యాత్రలు బిఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి సమావేశంలో…

శ్రీరామచంద్రుడికి అక్షర నీరాజనం

శ్రీ రాముడు, హిందువుల ఆరాధ్య దేవుడు, తన అద్భుతమైన లక్షణాలు మరియు గుణాలకు ప్రసిద్ధి చెందాడు.  ఆయన జీవితం మానవాళికి ఒక ఆదర్శం గా నిలిచింది,  ధర్మం, నీతి, సత్యం యొక్క అమోఘమైన శక్తితోఅద్భుతమైన శక్తితో కూడిన వ్యక్తి.  ఆయన రాక్షసులతో యుద్ధం చేసి, వారిని ఓడిరచగలిగాడు.  ధార్మిక నిబద్ధత రాముడు ధర్మం పట్ల ఎంతో…

సూర్యుడా..ఓ సుధాకరుడా..!

ఉగ్గుపాలతో ఉద్యమాన్ని జీర్ణం చేసుకుని పీపుల్స్‌ వారే ఉచ్ఛ్వాస  నిశ్వాసలుగా ప్రాణం పోసుకున్నవాడు శంకర్‌ అమరత్వాన్ని  ముద్దాడి ఆశయాలని కలగంటూ ఆటల్లో పాటల్లో అమరుల గీతాన్ని ఆలపించిన వాడు అతడు అమరుడు కాక ఏమవుతాడు మరి వయసులో వరిగింజ అయితే నేమి  మనసు మహా సముద్రం పుట్టుక అట్టడుగు వర్గపు బాయిలో వేస్తేనేమి అగ్నిపర్వతమంత శక్తిని…

హృదంతరాళపు అలజడి…

మనిషి మనిషికీ మధ్య భావాల సేతువును నిర్మిస్తున్న నిరంతర శ్రామికుడు కవి. శబ్దాల శిలల్లోని తన భావాల కలలకు ప్రతిరూపంగా మనిషిని జాగ్రత్తగా చెక్కే పనిలో నిమగ్నమైన అతనొక విశ్వశిల్పి. ప్రశ్నలు వేలకు వేల సంఖ్యలో ఉన్నా సమాధానం  ఒక్కటేనని, జీవనాలు వేరువేరైనా జీవితం మాత్రం ఒక్కటేనన్న జీవనకాల స్పష్టతను సాధించిన కవి కవిత్వం నమ్మకమై…

స్వామివారి కల్యాణం, పట్టాభిషేకం విజయవంతం ..

అధికారులను అభినందించిన సమాచార పౌర సంబంధాల శాఖ మరియు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు భద్రాచలం , ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : భద్రాచలంలో రెండు రోజులు పాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి…

కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే బిఆర్‌ఎస్‌ పునాదులు ఖతం

సిఎంను పట్టుకుని లిల్లీ పుట్‌ అంటారా.. ఏడాదిలోనే కూలుతుందని వ్యాఖ్యానిస్తారా? కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటి రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 17 : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదని..వొస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిసవాల్‌ విసిరారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఆ…