NEWS

NEWS

చరమాంకంలో తెలుగు నాటక రంగం…

నిర్లక్ష్యం చేస్తే కనుమరుగు ఖాయం! నేడు తెలుగు నాటకరంగ దినోత్సవం 19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్‌ రాసిన కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం…

దేశవ్యాప్తంగా తనిఖీల్లో మొత్తం 4 వేల 650 కోట్లు స్వాధీనం

సంచలనంగా ఎన్నికలు ప్రారంభం కాకముందే రికార్డ్‌ స్థాయిలో లెక్కా పత్రాలు లేని సొత్తు స్వాధీనం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : భారత దేశ చరిత్రలోనే 2024 ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్‌ ఫేస్‌ పోలింగ్‌ కూడా ప్రారంభం కాకముందే అక్షరాల 4 వేల 650 కోట్ల రూపాయల…

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నయనానందకరం….జగదభిరాముని కల్యాణం నేటికీ రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు ఆ శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం రేపు భదాద్రి రాములోరి కల్యాణం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :  అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యా పురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు…

బిఆర్‌ఎస్‌కు మరో నేత రాజీనామా

కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ సిఎం రేవంత్‌ సమక్షంలో చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : సార్వత్రిక పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీ…

ఎలక్టోరల్‌ బాండ్స్‌పై రివ్యూ పిటిషన్‌

న్యూదిల్లీ, ఏప్రిల్‌ 15 : ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీమ్‌ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సవ్నిక్షించాలం టూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్న సుప్రీమ్‌ కోర్టు తీర్పుపై న్యాయవాది మాథ్యూస్‌ జె. నెడుంపర సోమవారం ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక చట్టంలోని సవరణలతో పార్లమెంటు ఈ…

వోడినా, గెలిచినా మేమెప్పుడూ ప్రజలవైపే..

ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం.. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలి.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి వారికి చెపుకోవడానికి పథకాలు లేవు.. అందుకే చీరలు, చిత్రపటాలు, అక్షింతల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ రావు కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :…

ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ మోదీకి తాకట్టు…

కాంగ్రెస్‌ పార్టీ జాగీర్దార్లకో, జమీందార్లకో టికెట్లు ఇవ్వలేదు.. ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది  అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులిస్తాం..  నారాయణపేట జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నారాయణ పేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ఐదు పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారని,…

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్‌ మోసం

పార్టీ చేసిన రైతు డిక్లరేషన్‌..బోగస్‌ బీఆర్‌ఎస్‌ హాయాంలో రైతులకు తీవ్ర అన్యాయం కేసీఆర్‌ మాటలు కోటలు దాటితే.. పనులు ఫామ్‌ హౌస్‌ దాటలేదు.. ఇచ్చిన హమీని అమలు చేయడమే మోదీ గ్యారంటీ రైతు దీక్షలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు,…

ఉచిత హామీలకు అంతం లేదా!

రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించాలి. అధికారం కోసం గడ్డి కరవడం సరికాదు. డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి. దీనిని ప్రజలు గుర్తించి అప్రమత్తం కావాలి. అలాంటి పార్టీలను, నాయకులను…

సెల్‌ టవర్‌ రేడియేషన్‌ ప్రమాదకరమా…?

శాస్త్రసాంకేతిక ప్రగతి రథయాత్రలో నవ్య మానవుడు డిజిటల్‌ వలలో చిక్కి ఆధునిక జీవనశైలిలో మునిగి తేలుతున్నాడు. చరవాణి శరీరంలో మరో అంగమైంది. మొబైల్‌ లేకుండా క్షణమైనా గడవని దుస్థితికి చేరుకున్నాడు ఆధునిక నరుడు. సెల్‌ ఫోన్ల వాడకం గ్రామీణ భారతానికి కూడా పాకడంతో జనావాసాల నడుమ సెల్‌ టవర్లు వెలవడం సర్వ సాధారణమైంది. ఇండియాలో వాడబడే…