NEWS

NEWS

‘మత్తు’లో ఎన్నికల ప్రచారం ..

ఎన్నికల వేళ మద్యం అమ్మకాలు పెరిగాయి. ఫలనా పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పార్టీలు మద్యం డంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కార్యకర్తలు కూడా మందులేనిదే అడుగు బయటపెట్టడం లేదు. దీనికితోడు ఎండాకాలం కావడంతో బీర్లకు యమ గిరాకీ పెరిగింది. ఎన్నికల సమయం కావడంతో తెలుగు రాష్టాల్ల్రో విచ్చలవిడి మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఇకపోతే మద్యంపై…

సమగ్ర ఆదివాసీ అభివృద్ధి – రాజ్యాంగ పరిరక్షణే నా లక్ష్యం!

పేదరికం, కులవివక్ష ఇంకా కొనసాగుతున్నాయి మా కమ్యూనిటీలో స్రీల పట్ల అంత వివక్ష లేదు హాస్పిటల్‌ ‌వరకు వెళ్లేలోపే గర్భిణులు చనిపోవటం కలిచివేసింది గూడానికి రవాణా వ్యవస్థ ఏర్పాటు నా ప్రధాన లక్ష్యం మా దగ్గర కూడా ఆహార పంటలు పోయి వాణిజ్య పంటలు మొదలయ్యాయి యూనివర్సిటీ కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం  డెబ్బై ఐదేళ్ల…

ఫోన్‌ట్యాపింగ్‌ పేరుతో అసత్య ప్రచారాలు

లోక్‌సభ ఎన్నికల ముందు బద్నాం చేసే యత్నం  అడ్డుకోవాలంటూ హైకోర్టులో బిఆర్‌ఎస్‌ పిటిషన్‌ హైదరాబాద్‌, మే 3 : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌ కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామంటూ మాజీ పోలీసు అధికారి రాధాకిషన్‌ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో శుక్రవారం…

ఆగస్ట్‌ 15న సిద్ధిపేటకు వొస్తానన్న నీ సవాల్‌ను స్వీకరిస్తున్న

రాజీనామాకు సిద్ధమా…లేకుంటే ముక్కు  నేలకు రాస్తావా.. సిద్ధిపేటకు మేమేం చేయలేదో చెప్పాలి.. నాడు మెదక్‌ అభివృద్ధి అన్నావు…నేడు సిద్ధిపేట అభివృద్ధి జరుగలేదంటున్నావు..ఏది నిజం రాష్ట్ర ఆదాయం పడిపోయింది అకాంగ్రెస్‌, బిజెపి మధ్య చీకటి ఒప్పందం మీడియా సమావేశంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 3 : ఆగస్టు…

డ్రగ్స్ చెరలో యువత!

మాదక ద్రవ్యాలు చాలా ప్రమాదకరం. ప్రపంచంలో 15 ఏండ్ల నుండి 70 ఏండ్ల వయస్సు గల వారిలో 30 కోట్ల మంది గత నాలుగేండ్ల నుంచి ఒక్కసారైనా ఏదో ఒక మాదక ద్రవ్యాన్ని ఉపయోగించిన వారేనన్నది ఐక్యరాజ్య సమితి అంచనాలో వ్యక్తమైన అంశం. ఇపుడు యువతను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్.డ్రగ్స్ చెరలో యువత…

‘‌గాడిదగుడ్డు’ రాజకీయం

ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఇదే హైలైట్‌ ‌గుజరాత్‌కు బంగారు గుడ్డు…తెలంగాణకు గాడిదగుడ్డు అంటూ బిజెపిపై కాంగ్రెస్‌ ‌విమర్శలు వంద రోజుల్లో ప్రజలకు మీరిచ్చింది అదే అంటూ బిజెపి ప్రతి విమర్శ (మండువ రవీందర్‌రావు) ఈ మధ్య రాజకీయల్లో ‘గుడ్డు’ పదప్రయోగం బాగా వినిపిస్తున్నది. ఒక విధంగా దాని చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. వాస్తవంగా మొదటి…

కెసిఆర్‌ బస్సు యాత్రతో కాంగ్రెస్‌, బిజెపిల్లో దడ

అందుకే ఆగమేఘాల మీద 48 గంటల నిషేధం కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఈసి మా ఫిర్యాదులపై మాత్రం పట్టింపు లేదు రేవంత్‌ భాషపై ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్‌ మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర ప్రారంభంతో…

ఆగస్ట్‌తో సిద్ధిపేటకు పట్టిన శనీశ్వ‘రావు’ల దరిద్రం పోతది రుణమాఫీతో రైతులకు బ్యాంకుల నుండి విముక్తి  కేసీఆర్‌, హరీష్‌రావుల నుండి ప్రజలకు స్వాతంత్య్రం  సిద్ధిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా అతెలంగాణకు బిజెపి గాడిద గుడ్డు ఇచ్చింది  సిద్ధిపేట కార్నర్‌ మీటింగ్‌లో కెసీఆర్‌, హరీష్‌ రావులపై సిఎం రేవంత్‌రెడ్డి ఫైర్‌ అద్దంకి..తాను వేర్వేరు కాదన్న రేవంత్‌ రెడ్డి సిద్ధిపేట,…

రాష్ట్రంలో కొనసాగుతున్న హీట్‌వేవ్‌

ఛత్తీస్‌ఘడ్‌ నుంచి ద్రోణి విస్తరణ 44 డిగ్రీలకు మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 6న అక్కడక్కడా తేలికపాటి వర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్ర వ్యాప్తంగా హీట్‌వేవ్‌ కొనసాగుతున్నది. అంతటా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండగా..కొన్ని ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్‌ నమోదు అయ్యింది. అయితే రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో…

లిక్కర్‌ కేసులో కవితకు మరోమారు నిరాశ

బెయిల్‌ తీర్పు మే 6కు వాయిదా న్యూ దిల్లీ, మే 2  : దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ,…