NEWS

NEWS

ఆందోళన వొద్దు..సన్నబియ్యానికే అనలేదు

తడిచిన ధాన్యంతో సహా ప్రతి గింజ కొనుగోలు, మూడు రోజుల్లో చెల్లింపులు చివరకు మొలకెత్తినా ఒక్క రూపాయి తగ్గించకుండా కొంటాం ధాన్యం కొనుగోళ్లపై బిఆర్‌ఎస్‌ దుష్ప్రచారం డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : సన్న ధాన్యంపైనే రూ.500 బోనస్‌ అని తాము అనలేదని, కేవలం సన్నాల కొనుగోళ్లతో…

దేశానికి రాజీవ్‌ సేవలు చిరస్మరణీయం

వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్‌ ఘన నివాళి పాల్గొన్న దీపాదాస్‌ మున్షి, భట్టి, కాంగ్రెస్‌ నాయకులు ‘నీ కలలు..జ్ఞాపకాలు..’ ఎల్లప్పుడు మదిలో ఉంటాయి : తండ్రికి రాహుల్‌ నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రధానిగా ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని…

పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి   రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు…

తెలంగాణ రాష్ట్రగీతం సిద్ధం

అందెశ్రీ రాసిన గీతంలో స్వల్ప మార్పులు సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్‌జూన ్‌2న దశాబ్ది ఉత్సవాల్లో ఆవిష్కరణ గీతాన్ని విని ఓకే చెప్పిన సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన గీతాన్ని స్వల్ప మార్పులతో స్వరపరిచారు.…

యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ విసిలు

పది యూనివర్సీటీల బాధ్యతలు ఐఎఎస్‌లకు.. ఉస్మానియాకు దాన కిశోర్‌..జెఎన్టీయూకు బుర్రా వెంకటేశం తెలుగు వర్సిటీ విసిగా శైలజా రామయ్యర్‌ల నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల పదవీకాలం ముగియడంతో ఇన్‌ఛార్జ్‌ విసిలను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్‌ వీసీలను నియమించారు. సీనియర్‌ ఐఏఎస్‌…

ఇళ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు

తొలిదశలో అత్యంత పేదలకు అవకాశం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డులు అన్యాయంగా కార్డు ఉన్నవారు సరెండర్‌ చేయాలి ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, మే 20 : రాష్ట్రంలో మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని, ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మంత్రి పొంగులేటి…

ఘనంగా దశాబ్ది వేడుకలు

 రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీకి ఆహ్వాన మద్దతు ధరకే తడిసిన ధాన్యం కొనుగోలు అవసరమయిన సన్న బియ్యం రాష్ట్రంలోనే సేకరణ…500 బోనస్‌ నఖిలీ విత్తన విక్రయదారులపై కఠిన చర్యలు ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ. 600 కోట్లు..  కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు రాష్ట్ర కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 20…

ముగిసిన ఐదవ దశ ఎన్నికలు

6 రాష్ట్రాలు, రెండు యూటీలలో 49 స్థానాల్లో పోలింగ్‌ పూర్తి వోటు వేసిన రాజ్‌నాథ్‌, పీయూష్‌ గోయల్‌,  స్మృతి ఇరానీ, రాహుల్‌ గాంధీ తదితరులు 56 శాతానికి పైగా పోలింగ్‌ నమోదు 25న 6వ దశ పోలింగ్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 20 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం దేశ వ్యాప్తంగా 6…

కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా

సోషల్‌ మీడియా వార్తల్లో నిజం లేదని రాయబారి స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 20 : కిర్గిజ్‌స్థాన్‌ ఘటనలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారితో మాట్లాడారు. అక్కడ జరిగిన ఘటనల్లో భారతీయ విద్యార్థులు ఎవరూ గాయపడలేదని..అంతా క్షేమంగానే ఉన్నారని రాయబారి తెలిపారు. సోషల్‌…

అభివృద్ధికి ఆటంకం ఎన్నికల నియమావళి ..!

ఎన్నికల ప్రవర్తన నియమావళి విషయమై చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు అభ్యంతరాలు లేవదీస్తున్నారు నియమావళి పేర ఎన్నికల సంఘం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల ప్రక్రియ మొదలై,ముగిసేంతవరకు పోటీలో ఉన్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వ్యవహరించాల్సిన తీరుతెన్నులే అయి ఉండాలి. అంతకుమించి ఉండడం భావ్యం కాదేమో,కానీ మన ఎన్నికలు ఏడూ…