NEWS

NEWS

ఆత్మరక్షణ

నిజానికి ఈ ఎఫ్‌ఐఆర్‌ ఒక్క నేరాన్ని కాదు, రెండు నేరాలను నమోదు చేస్తుందన్న మాట. మీరు ఆ ఎఫ్‌ఐఆర్‌ను జాగ్రత్తగా చదివితే అందులో మృతుడు పాల్పడినట్టుగా చెపుతున్న నేరం ఉంటుంది. ఆ వ్యక్తిని ఆత్మరక్షణార్థం కాల్చి చంపిన నేరం కూడ ఉంటుంది. అది ఆత్మరక్షణే అనుకుందాం. కాని అది ఆత్మరక్షణ కోసం చేసిన హత్య. అంటే…

గెరిల్లా యుద్ధం…!

ఎక్కడ అనకట్ట వెలిసినా మునిగేది మా ఆధరువులే.. ఏ మైనింగ్‌ ఒళ్ళు విరిసినా కూలేది మా బతుకుదెరువులే ఏ అక్రమార్కుడు చొరబడినా కరిగేది మా అటవీ భూములే అడవి తల్లిని నమ్ముకునోల్లం పోడు ఎవుసం చేసుకునేటోళ్లం వన సంపదకు మేం వారసులం ఇపుడు… దోపిడీ మరిగిన రాక్షస రాజ్యం చీకటి చట్టాలకు రూపులద్దింది అటవీ సంపదను…

ఆహార భద్రత చట్టానికి నగదు బదిలీ తూట్లు

పేదరికపు రేఖకు దిగువున ఉండి బహిరంగ మార్కెట్లోని అధిక ధరలకు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని వారిని ఆదు కోవాలి అనే పవిత్ర ఆశయంతో మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.ఎందరో బడు గు జీవుల ప్రాణాలను ఈ పథ కం నిలబెట్టింది. కరువు కాటకాల సమయంలో ఆకలి మరణాలకు ఇది…

‌కాంగ్రెస్‌లో కదలిక

తెలంగాణ కాంగ్రెస్‌లో కదలిక మొదలైంది. ఇంతకాలంగా ఎవరికి వారుగాఉన్న నేతలంతా ఇప్పుడిప్పుడే సంఘటితంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. నిన్నటివరకు ఒకరిపై ఒ••రు బహిరంగంగా చేసుకున్న ఆరోపణలకు ఒక విధంగా ఫుల్‌ ‌స్టాప్‌ ‌పడినట్లేననుకుంటున్నారు. ఈ పరిణామానికి సూత్ర ధారి ఆ పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీయేనని చెప్పక తప్పదు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర…

ఆర్టీసీ రిజర్వేషన్‌ ‌ఛార్జీల పెంపు

గుట్టుచప్పుడు కాకుండా పెంచడంపై తప్పు పడుతున్న ప్రయాణీకులు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ మరో షాకిచ్చింది. టికెట్‌ ‌రిజర్వేషన్‌ ‌చార్జీలు టీఎస్‌ఆర్టీసీ పెంచింది. ఒక్కో రిజర్వేషన్‌పై రూ.20 నుంచి 30 వరకు పెంచారు. అయితే చార్జీలు పెంచిన విషయాన్ని ఆర్టీసీ యాజమాన్యం దాచింది. మార్చి 27 నుంచే పెంచిన చార్జీలు అమల్లోకి…

వొచ్చే మూడు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎం‌డలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్తను హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం అందించింది. మొత్తంగా రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల…

హనుమజ్జయంతి సందర్భంగా…. హైదరాబాద్‌లో నేడు శోభాయాత్ర

గౌలీగుడా నుంచి తాడ్‌బన్‌ ‌వరకు కొనసాగనున్న యాత్ర పోలీసుల భారీ బందోబస్తు మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌హైదరాబాద్‌ ‌నగరంలో నేడు హనుమాన్‌ ‌జయంతి శోభాయాత్ర జరుగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్‌ ‌శోభాయాత్ర…

బీజేపీలో బయటపడ్డ విభేదాలు

బండి సంజయ్‌ ‌పాదయాత్రకు ఈటల, రఘునందన్‌ ‌దూరం సీనియర్లకు ప్రాధాన్యత లేదని బండిపై అసంతృప్తి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వైఖరిపై గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేలు రఘునందన్‌ ‌రావు, ఈటల రాజేందర్‌ ఆయన చేపట్టిన ప్రజా…

రానున్న పదేళ్లలో… దేశంలో రికార్డు స్థాయిలో పెరుగనున్న డాక్టర్లు

జిల్లాకు ఒక్క మెడికల్‌ ‌కాలేజీ లక్ష్యం కొరోనా ముప్పు ఇంకా తొలగలేదు మహమ్మారి వల్ల ప్రపంచ దృష్టికి యోగా, అయుర్వేదం గుజరాత్‌లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 15 : ‌ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్‌ ‌కాలేజీని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రానున్న 10…

‌ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే

బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, జోగులాంబ గద్వాల, ఏప్రిల్‌ 15 : ‌తెలంగాణ ప్రతీ పథకంలోనూ కేంద్ర నిధులే ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర భాగంగా అలంపూరు మండలం లింగనవాయి గ్రామంలో  గ్రామస్థులతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…