రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదు

వినియోగం పెరగడంతో అవాంతరాలు ఫోన్ ట్యాపింగ్పై మౌనమెందుకు? కేసీఆర్ అసెంబ్లీకి వొస్తే అన్నీ చర్చిస్తాం మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది..అది నేను ముందే చెప్పా నీళ్లను సముద్రంలోకి విడిచిన గత ప్రభుత్వం.. ఆ నీళ్లకు కరెంట్ బిల్లు కట్టాం: మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ న్యూదిల్లీ, మే 28 : రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదని…









